ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు,ఈ ప్రభుత్వంలో యన్టీఆర్ ఆరోగ్య శ్రీ గా పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు.

ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అతిథిగా హాజరయ్యారు

కర్నూలు జిల్లా, కోసిగి మండలం కర్నూలు ఆర్ ఆర్ హాస్పిటల్, సౌజన్యంతో స్థానిక మౌంట్ కార్మెల్ స్కూల్లో పాదర్స్ జోజి, బాల ఏసు నేతృత్వంలో ఆర్ ఆర్ హాస్పిటల్,కర్నూలు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ,ఆరోగ్య శ్రీ సృష్టికర్త,దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య…

Read More
నెల్లూరులో జరిగిన కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్‌లో 500 ఇళ్లలో తనిఖీ నిర్వహించి, 17 బైకులు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నారు. 7 మంది రౌడీషీటర్ల ఇళ్లు పరిశీలించారు.

నెల్లూరులో మొదలైన పోలీసుల కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

SPS నెల్లూరు జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం-జిల్లా యస్.పి. శ్రీ కృష్ణకాంత్,IPS., గారుసామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నెల్లూరు టౌన్ చంద్రబాబు నగర్ నందు తెల్లవారుజామున కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించిన నెల్లూరు పోలీసులు.జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు టౌన్ DSP గారి ఆద్వర్యంలో CI, SI, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 80 మందితో ఆపరేషన్. సుమారు 500…

Read More
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం సానుకూల స్పందన తెలిపింది. అవసరమైన నిధులు, బకాయిలు సహా అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది

పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించే ఆమోదం

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది.  ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధానమంత్రి, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది.  జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వెలిబుచ్చింది. బకాయిలు…

Read More
కోల్‌కతా ఆర్టీసీ డ్రైవర్లు, ట్రెయినీ డాక్టర్ హత్యా ఘటనకు సంబంధించి బంద్ నేపథ్యంలో, రక్షణ కోసం హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు.

కోల్‌కతా ఆర్టీసీ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. ప్రభుత్వ బస్సులలో దాదాపుగా డ్రైవర్లు అందరూ హెల్మెట్లు పెట్టుకుని బస్సు నడపడం కనిపించింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బైక్ నడుపుతున్నపుడు హెల్మెట్ తప్పనిసరి కానీ బస్సు నడపడానికి హెల్మెట్ ఎందుకని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు డ్రైవర్లను కదిలించగా…..

Read More
ఏపీ క్యాబినెట్, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, రివర్స్ టెండరింగ్‌ను రద్దు చేస్తూ పాత పద్ధతిలో కొనసాగించాలని నిర్ణయించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కొన‌సాగుతోంది. ఈ స‌మావేశంలో మంత్రివ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రివ‌ర్స్ టెండ‌రింగ్ పాల‌సీకి స్వ‌స్తి ప‌లికింది. పాత‌ ప‌ద్ధ‌తిలోనే టెండ‌రింగ్ కొన‌సాగేలా క్యాబినెట్ ఆమోదించింది. అలాగే స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను ర‌ద్దు చేసింది. ప‌ట్టాదారు పాసు పుస్తకాల‌పై జ‌గ‌న్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల…

Read More
కాకుమాను మండలంలో అభివృద్ధి పనులపై చర్చ

కాకుమాను మండలంలో అభివృద్ధి పనులపై చర్చ

కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు , మండల జడ్పిటిసి ముజావర్ గుల్జార్ బేగం, వైస్ ఎంపీపీ కపిల్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. మండలంలో చేయవలసిన అభివృద్ధి పనులు, పనుల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల తో…

Read More
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుందని, రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డిఏపి, ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా…

Read More