చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలు సమీక్షించారు. భూమికలో ఆహారం అందించలేకపోవడం మరియు బాధితుల కష్టాలను చెబుతూ, అధికారులను హెచ్చరించారు.

విజయవాడ కొండచరియలు: సీఎం చంద్రబాబు సంతాపం, చర్యల ఆదేశం

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారయంత్రాంగంతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పరిస్థితికి…

Read More
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి విజయ్‌కుమార్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాతో అమ్మాయిల వీడియోలు తీసి విక్రయించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.

గుడ్లవల్లేరు హిడెన్ కెమెరా కేసు: విద్యార్థి విజయ్‌కుమార్ అరెస్ట్

గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిల రహస్య వీడియోలను విక్రయించిన విజయ్‌కుమార్ ఎవరు?ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనలో అరెస్ట్ అయిన విజయ్‌కుమార్ గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. నిందితుడు విజయ్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ కేసులో అతడి ల్యాప్‌టాప్‌ ప్రధాన సాక్ష్యంగా ఉంది. దానిని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి మహిళా హాస్టల్…

Read More
ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరా బయటపడి, విద్యార్థినుల ఆందోళన. నిందితులపై కఠిన చర్యలు కోరుతూ నిరసన, హాస్టల్ వద్ద ఉద్రిక్తత.

గుడ్లవల్లేరు కాలేజీలో సీక్రెట్ కెమెరా కలకలం

ఉమ్మడి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హిడెన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఇంజనీరింగ్ విద్యార్థినుల వీడియోలు బహిర్గతం అయ్యుంటాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలో, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి… న్యాయం జరగాలి… అంటూ…

Read More
'పుష్ప 2' గురించే కాదు: నిర్మాత రవిశంకర్, పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి మాట్లాడరని తెలిపారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ప్రసక్తిలో వివరణ.

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై క్లారిటీ

సినిమాల్లో చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ గురించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది.  ఈ అంశంపై సినీ నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ‘పుష్ప 2’ గురించి కాదని, పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని చెప్పారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. …

Read More
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

జువ్వలదిన్నెలో కొత్త ఫిషింగ్ హార్బర్ ప్రారంభం

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మత్స్యకారుల జీవితాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ వెలుగులు నింపాలని, పరోక్షంగా ఎంతోమందికి ఈ హార్బర్ బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు…

Read More

కోమా నుండి కోలుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు

ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యతో, కోమ కండీషన్లో ఉన్న పేషెంట్ తిరిగి స్పృహంలోకి వచ్చి కూర్చున్న పరిస్థితి. రెండవరోజు పేషెంట్ కండిషన్ బాగోలేదని, తీసుకుపొమ్మని వైద్యులు చెప్పగా, భూస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకున్న బంధువులు. ఆసుపత్రిలో ఉండగానే గొయ్యి తీసి ఏర్పాట్లు చేసిన వృద్ధురాలు బంధువులు. అయితే అనూహ్యంగా డాక్టర్ రవితేజ వైద్యానికి కోలుకొని, కూర్చుని మాట్లాడుతున్న 75 సంవత్సరాల వృద్ధురాలు సత్యవతి. కోనసీమ కేర్ హాస్పిటల్ లో 75 ఏళ్ల మహిళలకు డాక్టర్ రవితేజ అందించిన…

Read More
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో ఆసుపత్రి సిబ్బంది ఫోన్ కాల్ ఆడియోలు కొత్త అనుమానాలను రేకెత్తించాయి, ఆసుపత్రి వైపు వేళ్లను చూపిస్తున్నాయి.

కోల్‌కతా వైద్యురాలి హత్యలో ఆసుపత్రి సిబ్బందిపై అనుమానాలు

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లని ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన తర్వాత ఈ నెల 9న బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్‌లోని వివరాలు బాధిత తల్లిదండ్రులు తొలుత మీడియాకు చెప్పిన వివరాలతో సరిపోలుతున్నాయి. ఓ మహిళ తమకు ఫోన్ చేసి…

Read More