78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. క్రీడలపై ప్రోత్సాహం.

78వ సౌత్ జోన్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్ 2024 విజేతలకు ట్రోఫీలు

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. క్రీడాకారులు మనస్ఫూర్తిగా అంగీకరించాలని హితవుపలికారు. ఆదివారం నారాయణపురంలోని ఆర్ఎంసి ఇండోర్ షటిల్ కోర్టులో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. మండలంరోజుకు చేరుకున్న పోటీల్లో సోమవారం పలు బృందాల మధ్య పోటీలు జరిగాయి. విజేతలుగా నిలిచిన టీమ్లకు సాయంత్రం బహుమతులు అందజేశారు. చైర్మన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, ఛాంపియన్లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. క్రీడలు క్రీడాకారులకు మంచి…

Read More
ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలు, వంతెనలు, చెరువులు పరిశీలించి, అధికారులతో చర్చించారు.

ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సత్యప్రభ

ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటించారు. యర్రవరంలోని పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆమె, ఏలేశ్వరం వద్ద కృంగిన అప్పల పాలెం వంతెనను పరిశీలించారు. తదనంతరం తిమ్మరాజు చెరువును కూడా తనిఖీ చేశారు. ఏలేరు జలాశయాన్ని సందర్శించి, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను అధికారులతో చర్చించారు. జలాశయం నీటిమట్టం గరిష్ట సాయికి చేరిందని తెలిపారు. సుమారు 27 వేల క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా విడుదల చేశారని చెప్పారు. ఈ కారణంగా పలు గ్రామాల్లో వరద…

Read More
సీతానగరంలో 100 మందికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ, ఆపరేషన్ అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ సహకారంతో సేవలు.

సీతానగరంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరాన్ని డాక్టర్ జాక్సన్ గారు మరియు పి.ఆర్.ఓ అశ్విన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో కంటి సంబంధిత చికిత్సలు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పేషెంట్లకు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందించారు. పరీక్షల…

Read More
చింతూరులో భారీ వర్షాలతో సీలేరు నది ఉప్పొంగి, 7 గేట్లను ఓపెన్ చేసి 1.11 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల. ముంపు హెచ్చరికలు జారీ.

చింతూరులో భారీ వరద…. 7 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల..

చింతూరు ఏజెన్సీలో రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయ్ జలాశయాలు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 7 గేట్లను ఓపెన్ చేసి 1 లక్ష,11 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు నది ఉదృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై…

Read More
కర్నూలు జిల్లాలో కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితులు నాగులదీన్నే బ్రిడ్జ్ దగ్గర అరెస్టు. 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్, మినీ లారీ సీజ్.

పంప్ హౌస్ కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

కర్నూలు జిల్లా కోసిగి,మంత్రాలయం, నందవరం, డోన్, కడప జిల్లా కమలాపురం లో రెండు నెలల క్రితం పంప్ హౌస్ లో కాపర్ వైర్ చోరీ కేసులు నమోదయ్యాయి. కర్నూలుస్పెషల్ బ్రాంచ్,సైబర్ సెల్ పోలీసులు లోకల్ పోలీసుల తో కలసి దర్యాప్తు చేపట్టారు.నిన్న సాయంత్రం నాగులదీన్నే బ్రిడ్జ్ దగ్గర నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.నిందితులు మరోసారి దొంగతనానికి వచ్చారని తెలిసి పక్కా సమాచారం తో దాడి చేసి పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. వారి నుండీ 9 లక్షల…

Read More
పెద్ద తుంబలంలో వినాయక స్వామి ఉత్సవాలు, డీజే, డోల్స్‌తో ఊరేగింపు జరిగింది. 9 గ్రామాల్లో నిమజ్జనం ఘనంగా, పటిష్ట భద్రతా ఏర్పాట్లతో నిర్వహించారు.

పెద్దతుంబలంగ్రామం PS పరిధిలో 12 గ్రామాలలో వినాయక నిమజ్జనం

పెద్ద తుంబలంగ్రామం పీఎస్ పరిధిలో మూడు రోజులు వినాయక స్వామి మహోత్సవాలు కని విని ఎరుగని రీతిలో సంబరాలు జరుపుకున్నారు సెప్టెంబర్ 10 తేదీన సాయంకాలం ఐదు గంటలకు వినాయక స్వామి విగ్రహాలు డీజే సౌండ్ సిస్టం డోల్స్ వ్యాద్యాలతో ఊరేగింపు సాగనంపడం జరిగింది మీడియా సమావేశంలో పెద్ద తుంబలం ఎస్సై మహేష్ కుమార్ మాట్లాడుతూ పెద్ద తుంబలం పిఎస్ పరిధిలో 12 గ్రామాలకు గాను9గ్రామాలల్లో వినాయకనిమజ్జనం పెద్ద తుంబలం కెనాల్ ఎల్ ఎల్ సి కాలువలో…

Read More
విశాఖ దక్షిణలో జర్నలిస్టుల డే సందర్భంగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జర్నలిస్టులను సత్కరించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ సహాయం అందించనున్నారు.

డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని…

Read More