
పార్వతీపురం మన్యం జిల్లాలో స్టాఫ్ నర్సుల నిరసన
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, చిన మేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. ఏ.యన్.ఎమ్ లకు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు కల్పించడం అన్యాయమని ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సులు భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టి జీ.ఓ నంబర్ 115ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ఉద్యోగ భద్రతకు గండిపడుతోందని, ఏ.యన్.ఎమ్ లను నర్సులుగా నియమించడం…