కైలాసగిరి వద్ద 3000 విత్తనబంతులను వెదజల్లే కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యేలా ప్రజలకు ఆహ్వానం, విశాఖను గ్రీన్ సిటీగా మార్చే లక్ష్యంతో.

కైలాసగిరి పర్యావరణ పరిరక్షణలో విత్తనబంతుల కార్యక్రమం

విత్తనబంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దాం అని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమీషనర్ కె ఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరి పై విఎంఆర్ డిఎ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అందజేసిన విత్తనబంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు. వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, తద్వార భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచు సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు…

Read More
అబ్బినేని గుంటపాలెం MRZP స్కూల్‌లో కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన, పరిశుభ్రతపై అవగాహన సదస్సు, బాల్య వివాహాల ప్రభావాలపై చర్చ.

అబ్బినేని గుంటపాలెం లో పోషకాహార అవగాహన కార్యక్రమం

పెదనందిపాడు మండలం వరగాని సెక్టార్ లోని అబ్బి నేని గుంటపాలెంలొ పోషకాహార వారోత్సవాలు భాగంగా అబ్బినేని గుంటపాలెం MRZP school కిషోరి బాల బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని సెక్టారు సూపర్ వైజర్ వి·అరుణ నిర్వహించారు. హెచ్ ఎం. జగదీశ్వరరావు మాట్లాడుతూ పిల్లలు పోషక విలువలు ఉష్ణ ఆహారం తీసుకోవటంద్వారా పిల్లలు శారీరక మానసిక ఎదుగుదల ఉంటుంది అన్ని రంగాలలో పిల్లలు ముందు ఉండాలని తెలియ జేసినారు . సెక్టార్ సూపర్ వైజర్ వి. అరుణ కిశోర బాలికలు…

Read More
పెదనందిపాడు BC-3 అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు, గర్భిణీ, బాలింతలకు పోషక విలువల పై అవగాహన, బాలసంజీవని కిట్ వినియోగంపై అవగాహన.

పోషకాహార మాసోత్సవాల ప్రచారం పెదనందిపాడు BC-3 కాలనీలో

పెదనందిపాడు BC-3 కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాల సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పోషక విలువలపై అవగాహన కల్పించారు. 1000 రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డను వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా తల్లికి బ్రెస్ట్ క్వేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వివరించారు. అంగన్వాడీ సెంటర్‌లో అందించే బాలసంజీవని కిట్ వినియోగించడం రక్తహీనత నివారణకు కీలకం అని చెప్పారు….

Read More
గుమ్మలక్ష్మీపురం మండలంలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్ పర్యటన, ఎల్విన్ పేట స్టేషన్ రికార్డుల పరిశీలన, యువతకు మత్తు పదార్థాలపై సూచనలు.

గుమ్మలక్ష్మీపురం పర్యటనలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్

గుమ్మలక్ష్మీపురం మండలంలో అడిషనల్ ఎస్పీ అంకితమహావీర్ ఐపీఎస్ గురువారం పర్యటించారు.మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.అలాగే సర్కిల్ పరిధిలో నేరనియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సిఐను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ గంజా వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వద్దు అని సూచించారు.ఆమె వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి,ఎస్ఐ శివప్రసాద్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
విజయనగరం జిల్లా గజపతినగరంలో స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, 146 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసుల చర్య.

గజపతినగరంలో స్కూటీపై అక్రమ మద్యం రవాణా, 146 సీసాల స్వాధీనం….

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో గురువారం స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More
ఆదోనిలో మున్సిపల్ ఆధ్వర్యంలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించి, స్థానిక ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు పేదలకు మద్దతుగా సేవలను ప్రారంభించారు.

ఆదోనిలో రెండు అన్న క్యాంటీన్ల ప్రారంభం ఘనంగా

ఆదోని పట్టణంలోని శ్రీనివాస్ భవనం మరియు పోస్ట్ ఆఫీస్ వెనుక రెండు అన్న క్యాంటీన్లను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంత, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మరియు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి, బిజెపి, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో సమ్మిళితమై, సామాజిక సేవలకు అంకితమై ఉన్నారు. బహిరంగ కార్యక్రామం ముగిసిన తర్వాత అన్న క్యాంటీన్ల ద్వారా అవసరమున్న వారికి ఆహార సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్ల…

Read More
జనసేన క్రియాశీలక సభ్యుడైన వడ్ల సత్యనారాయణకు, వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ ₹25,048 చెక్కు రూపంలో అందించి, ప్రతి సభ్యునికి అండగా ఉంటుందని ప్రకటించారు.

జనసేన కార్యాలయంలో క్రియాశీలక సభ్యునికి వైద్య సహాయం

ఆదోని జనసేన కార్యాలయంలో, వడ్ల సత్యనారాయణకు వైద్య ఖర్చుల నిమిత్తం ₹25,048 చెక్కు రూపంలో అందించారు.సత్యనారాయణ, నెట్టేకల్లు గ్రామానికి చెందిన జనసేన సభ్యుడు, తన వృత్తిలో ప్రమాదం జరగడంతో ఈ సహాయం పొందాడు.జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఆపద సమయంలో వైద్య సాయం చేయడం ద్వారా పార్టీ అండగా ఉంటుందని పార్టీ నాయకత్వం తెలిపింది.పార్టీ సభ్యుల వైద్య ఖర్చులకు కేంద్ర కార్యాలయం నుంచి తక్షణమే స్పందన ఉంటుంది.ప్రమాదవశాత్తు మరణం జరిగితే, వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు…

Read More