జే ఆర్ సిల్క్స్ వద్ద ధర్నా కార్యక్రమం
గురువారం ధర్మవరం మండలంలో ఉన్న జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా కార్యక్రమం జరుగనుంది. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. గీతా నగర్ లో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ధర్నాకు ప్రజలు ఎక్కువగా…
