తండ్రి జ్ఞాపకాలుగా మిగిలిన స్థలం కబ్జాకు ప్రయత్నం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన శ్రీరాం, వేరే జిల్లాలో ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, శ్రీరాం తండ్రి జీవించిన 50 గజాల ఇంటి స్థలం కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీరాం ఆరోపించారు. ఈ స్థలం తండ్రి జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని కోరుకుంటున్న శ్రీరాం, తండ్రి ఎవరికైనా బాకీ ఉన్నా, తాను చెల్లించేందుకు సిద్దమని ప్రకటించారు. తన తండ్రి చేసిన అప్పులు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ…
