Durga Navaratri celebrations are underway in various parts of Parvathipuram Manyam district, with rituals and Annadanam programs being conducted by local committees.

పార్వతిపురం జిల్లాలో దుర్గా నవరాత్రుల ఘనపూజలు

పార్వతిపురం మన్యం జిల్లాలో గత రెండు రోజుల నుంచి శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ పూజలు సీతానగరం, పార్వతిపురం, బల్జిపేట మండలాల్లో కొనసాగుతున్నాయి. మండలంలోని పలు చోట్ల భక్తులు పెద్ద ఎత్తున హాజరై దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దుర్గమ్మకు ప్రత్యేక అలంకారాలు, ఆవాహన హోమాలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆసక్తిగా పాల్గొంటున్నారు….

Read More
Sri Gayatri Mata's first Varnotsavam was celebrated with devotion at Gayatri Nagar's temple in Nettakal Cross, Adoni. Devotees participated with enthusiasm.

శ్రీ గాయత్రి మాత ప్రథమ వర్ణోత్సవం ఘనంగా నిర్వహణ

ఆదోని మండలం పరిధిలో నెట్టేకల్ క్రాస్ గాయత్రి నగర్ లో శ్రీ గాయత్రీ మాత దేవాలయంలో శ్రీ గాయత్రి మాత ప్రథమ వరణోత్సవం స్వస్త్రి శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్విజ మాసం తిథి శుక్లపాడ్యమి తేదీ 3 10 2024 ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు శ్రీ గాయత్రీ మాత దేవాలయం నందు అమ్మవారి ప్రథమ వర్ణోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీగాయత్రి మాత ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడుతూ ఆదోని నెట్టుకొల…

Read More
In support of the Atonement Fast led by Pawan Kalyan, Janasena leaders conducted a bhajan program at the Sri Venkateswara Temple in Ungaradametta.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన భజన కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.పి.రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా, నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరపై ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం…

Read More
Special Officer Prameela Gandhi visited Kailam village in Mentada Mandal, addressing issues like low student enrollment and health center inspections.

మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం…

Read More
The State-Level Fish Food Festival-3 will be held at VRC Ground, Nellore, on October 5, 6, and 7, with participation from ministers and local leaders.

రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 నెల్లూరులో

నెల్లూరు నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్ మైదానంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 మూడు రోజులపాటు అనగా అక్టోబర్ 5,6,7 తేదీలలో జరుగునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు నాయకులు పాల్గొంటారని ఈ రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి…

Read More
A multi-crore scam has come to light at ICICI Bank in Chilikaluripet, leading affected customers to protest and lodge complaints with the Urban Police Station.

చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో కోట్లలో గోల్ మాల్

చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంకులో కోట్లలో గోల్ మాల్ జరుగుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అనేక కస్టమర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోని లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం కావడంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి ఫిర్యాదులు నమోదుచేసారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. బాధితులంతా తమ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వానికి అప్రమత్తత నిమిత్తం పోలీసుల సహాయాన్ని కోరారు. అంతేకాకుండా, బాధితులు తమ…

Read More
Navaratri celebrations commenced grandly at Sri Rajarajeshwari Temple in Gangavaram under the temple committee's guidance, featuring special rituals and poojas.

గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి…

Read More