During Dussehra celebrations in Badvel, a procession of 102 silver kalashas was held, featuring cultural programs and devotion to Goddess Mahalakshmi.

బద్వేల్ పట్టణంలో ప్రారంభమైన దసరా సంబరాలు

దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం బద్వేల్ శ్రీ ఆర్యవైశ్య వర్ధక సంఘం అధ్యక్షులు కేవీ సుబ్బారావు సెక్రెటరీ కొలిశెట్టి నాగరాజు మరియు కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి ఆలయం నుండి 102 వెండి కలశములతో మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కలశములను అమ్మవారి శాలకు తీసుకురావడం జరిగింది. అమ్మవారి కలిశాల వెంబటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి, అడుగడుగున భక్తులు శ్రీవాసవి మాత అమ్మవారికి మంచినీరు వారు పోసి కాయ కర్పూరం సమర్పించుకొని…

Read More
Sri B. Vemula Veerareddy Degree College celebrated its 45th anniversary with esteemed guests highlighting the importance of skill-based education.

శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 45వ వసంతం వేడుక

బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోనికి అడుగుడిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి , బద్వేల్ కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె.రితేష్ కుమార్ రెడ్డి గార్లు విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజ వేముల వీరారెడ్డి గారి చిత్రపట మునకుపూలమాలవేసీ జ్యోతి…

Read More
Residents of Akkalareddipalle urge officials to distribute government land to landless SC families, as they face obstacles in accessing it.

అక్కలరెడ్డిపల్లె లో ప్రభుత్వ భూమి పంపిణీ పై ఆందోళన

కడప జిల్లా పోరుమామిళ్ళ మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ పొలం 1854 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిని అక్కలరెడ్డిపల్లె, కృపానగర్ గ్రామాలకు చెందిన భూమి లేని పేద ఎస్సీలకు పంపిణి చేయాలని గతంలో కలెక్టర్,RDO,MRO ల దృష్టికి తీసుకెళ్లి ఈ భూమితాలుకు సంబంధించిన కంపచెట్లు కూడా కొట్టుకోవడం జరిగింది. కానీ మాకు ఇవ్వకుండా కొందరు అడ్డుపడే ప్రయత్నంలో భాగంగా మేము చెట్లు కొట్టిన భూమిని డోజర్స్ పెట్టి చదును చేయడం జరుగుతుంది. దయచేసి అధికారులు కల్పించుకుని…

Read More
Devotees Visit Goddess Durga During Dussehra in Proddatur

ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం దసరా మైసూరు గా మొదటగా మైసూర్ కాగా రెండవది ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన అశేష జనవాహిల మధ్య భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది అంతేకాకుండా దసరా మొదటి రోజు కావున భక్తతుల అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ ఉపాధ్యక్షుడు జొన్న గడ్డలు రవీంద్ర కార్యదర్శి నాగేశ్వరరావు కమిటీ సభ్యులు సివి సురేష్ జగన్ ఆర్యవైశ్య…

Read More
Kadapa Collector Shivashankar Lotheti has initiated the AP Darshan educational tour for 10th-grade students, encouraging learning during Dasara holidays.

కడప జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర

కడప జిల్లా కడప కలెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలి కడప కలెక్టర్ ఏపీ దర్శన్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవుల్లో కడప నుంచి అరకు దాకా ఏపీ దర్శన్…

Read More
Devotees gathered at Muthyalamma Temple in Vizianagaram’s Thotapalem for Navaratri celebrations, participating in the Kumkuma puja from early morning.

విజయనగరం ముత్యాలమ్మ గుడి లో నవరాత్రుల పూజలు ఘనంగా

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా దర్గా దేవిని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రుల పూజల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి కుంకుమ పూజ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.

Read More
The Sharannavaratri festivities began at Sri Vasavi Kanyaka Parameshwari Temple in Kovvuru, with MLA Prasanthi Reddy offering special prayers alongside local leaders.

దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘన ఆరంభం

కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ వేడుకల్లో భాగంగా శరన్నవరాత్రులు ఉత్సవాలను ప్రారంభమైనఈ ఉత్సవాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల నాయకులతో కలసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆమెను మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు మహిళలు అందరూ కోలాటంతో ఎమ్మెల్యేనీ స్వాగతించారుఅమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా…

Read More