In Jiyyamavalasa, an atonement deeksha was conducted under the leadership of Janasena Party chief Pawan Kalyan. The program emphasized the importance of preserving Sanatana Dharma and respecting all faiths.

జియ్యమ్మవలసలో నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు కార్యక్రమం

సనాతన ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా జియ్యమ్మవలస మండల కేంద్రంలో శివాలయం వద్ద మండల జనసైనికుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మన్నించాలని కోరుతూ భజన కార్య్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ జియ్యమ్మవలస మండల నాయకులు రాజేష్, శ్రీను, రిషిబాబు,పోల్ నాయుడు,భార్గవ్,రాజు, సత్య, గణేష్, నరేష్, వినోద్, సింహాచలం మరియు గ్రామ…

Read More
A grand city Sankirtan was organized in Bobbili to support Deputy Chief Minister Pawan Kalyan's atonement deeksha, promoting Sanatana Dharma. The event featured cultural performances and was attended by various dignitaries and party leaders.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బొబ్బిలిలో జరిపిన నగర సంకీర్తన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకుమద్దతుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా బొబ్బిలి టౌన్, శ్రీ వేణుగోపాలస్వామి గుడి నుండి గొల్లి వీధిలో గల శ్రీ కృష్ణ ఆలయం మరియు ఎల్లమ్మ తల్లి ఆలయం మీదుగా శ్రీ వైభవ‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో,నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్…

Read More
The first annual festival of Sri Sri Sri Ellamma Temple was celebrated in Birasadavalasa village with grandeur

ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి పంచాయితీలోని బిరసాడవలస గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి, సంకు దేవత తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విగ్నేశ్వర పూజ, పుణప్రవచనం, మండపారాధన, కుంకుమ పూజ, దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు వేదుల భువన ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని…

Read More
Two youths involved in theft were arrested, and police seized gold, silver, and a watch worth approximately 13 lakhs. The theft case stemmed from a complaint after the victims returned home.

చోరీకి పాల్పడిన యువకులను అరెస్టు చేసిన పోలీసులు

వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, రెండు కేజీల వెండి, ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి…

Read More
Foundation laid for a new CC drain in Seetarama Raju Nagar, addressing long-standing drainage issues and improving sanitation, supported by local leaders.

శివాలయంలో నూతన CC డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన

90వ వార్డ్ లోని సీతారామరాజు నగర్ నందు శివాలయం అనుకోని ఉన్న CC డ్రైన్ గత 15 సంవత్సరాలుగా పూడిక పేరుకుపోయి శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా చిన్న చిన్న వర్షాలకు సైతం డ్రైన్ లోని వర్షం నీరు శివాలయం లోని చేరి తీవ్ర దుర్గంధం రావడంతో సమస్యను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా , బొమ్మిడి రమణ గారు స్పందించి HNR Arcade అపార్ట్మెంట్ నుండి బుచ్చిరాజుపాలెం SC కాలనీ వరకు…

Read More
Minister Dr. Pongu Narayana's visit to Nellore focused on resolving local issues and enhancing development across divisions 3, 4, and 5, emphasizing cleanliness and infrastructure improvement.

ఓ “మాస్టర్ ప్లాన్” ప్రకారం సమగ్రాభివృద్ధి

ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం… ప్రజల అభిష్టం మేరకు… ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా… తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ… నెల్లూరు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3, 4, 5 డివిజన్లో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయాన్నే మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి…

Read More
The Excise CI GV Prasad Reddy explained the new liquor policy in Andhra Pradesh, detailing the allocation of 18 shops across three mandals

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ పై ఇందుకూరుపేట ఎక్సైజ్ సీఐ జీవీ ప్రసాద్ రెడ్డి గురువారం మీడియాకు దీనికి సంబంధించిన విషయాలను వివరించారు,ఇందుకూరుపేట మండలంకు సంబంధించి 5 షాపులు, తోటపల్లి గూడూరు మండలంకు 5 షాపులుముత్తుకూరు మండలంకు 8 షాపులను,మొత్తం మూడు మండలాలకు కలిపి 18 షాపులను కేటాయించినట్లు వారు తెలిపారు, ఈనెల1 తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపారు,11వ…

Read More