Petla Umashankar Ganesh highlights the struggles faced by construction workers due to sand shortages in Narsipatnam constituency. He demands government action for free sand distribution.

ఇసుక సమస్యపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శలు

ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి తన నివాసంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎవరు హాయంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందో, వాటి అభివృద్ధి పనులు పైన ఆయన లెక్కలు…

Read More
Indira Gandhi Zoological Park's curator, Nandini Salari, emphasized environmental conservation through seed ball preparation, urging students to live sustainably.

విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం

విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి అని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియ పిలుపునిచ్చారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ప్రతినిధులతో అక్షర స్కూల్, శ్రీ భావన విద్యా నికేతన్, ది గ్లోబ్ స్కూల్ , పాలమూరు యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ డబ్ల్యు విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి…

Read More
A special public darbar was held in Goyipaka by MLA Toyaka Jagadeeshwari, addressing local issues and collecting public grievances for resolution.

గొయిపాకలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, గొయిపాక పంచాయతీ కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో “ప్రత్యేక ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకోవచ్చని, వీలైనంతవరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ ప్రజా దర్బార్ లో ఎక్కువగా హౌసింగ్, పెన్షన్లు, రిటర్నింగ్ వాల్, మొదలగు వాటి గురించి…

Read More
A job fair organized by the State Skill Development Corporation at Kurupam College saw 273 candidates attending, with 53 selected for jobs.

కురుపాం కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన్యం జిల్లా, కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 273 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగా అందులో 53 మంది ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కృష్ణ చైతన్య శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో యువత పాల్గొవాలని ఆయన సూచించారు.

Read More
Janasena Party leaders met with the newly appointed Sub-Inspector in Gangavaram Mandal, ensuring support for public safety and cooperation.

కొత్త SI తో జనసేన పార్టీ నేతలు సమావేశం

గంగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కుంజం సిద్దు ఆధ్వర్యంలో మండలానికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని జనసేన నాయకు లు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా అందరికీ అందుబాటులో పోలీస్ శాఖ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఏమయినా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ఎస్సై గారు జనసేన నాయకులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉపాధ్యక్షులు గవారాజు, వెంకన్న దొర, రాజు,…

Read More
The construction of the bridge over the Vegavathi River in Paradi village, Bobbili Mandal, has recommenced under the guidance of MLA R.V.S.K.K. Rangarao.

పారాది వంతెన పనులు పునఃప్రారంభం

బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…

Read More
A shocking incident occurred in Lankajodu village, where a mother poisoned her two children over family disputes, leading to urgent medical attention.

కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం చోటుచేసుకుంది

కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 6నెలల చిన్నారికి, 5ఏళ్ల కుమారునికి విషం పట్టించింది తల్లి బిడ్డిక రమ్య…అలాగే తాను కూడా సేవించింది…ఒంటి నిండా రక్తం ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి గ్రామస్తులు తరలించడంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తండ్రి రమేష్ పార్వతీపురంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Read More