Police arrested four individuals in Kovur for illegal ganja sales, seizing 10 kg of the substance worth approximately three lakhs.

కోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్

కోవూరు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు దీంతో కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బైక్ పై అనుమానస్పదంగా నెల్లూరు నారాయణరెడ్డి పేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరు చెందిన పసుపు పసుపులేటి రవి, అనే వ్యక్తులని…

Read More
CPM party leads a protest rally demanding immediate implementation of free sand supply for construction and tractor workers in Parvathipuram.

సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుకకు నిరసన ర్యాలీ

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన ర్యాలీ ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగం ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీగా వస్తు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడిగా అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది అనేక కారణాలతో…

Read More

ఉచిత ఇసుకకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గం లో,దేవరాపల్లి,ఉచిత ఇసుక హమిని వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు శనివారం దేవరాపల్లి మండల కేంధ్రంలో బిల్డింగ్ వర్క్స్ తో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం వారు మాట్లాడారు, కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు,అందరికీ ఇసుకను అందుబాటు లోకి తెచ్చి,అవి నీతిని అరికట్టి,…

Read More
Minister Dr. Ponguru Narayana inaugurated the third showroom of Raja Furniture in Nellore, praising its services over the past 25 years.

రాజా ఫ‌ర్నీచ‌ర్ మూడో షోరూమ్ ప్రారంభోత్సవం

గ‌త 25 ఏళ్లుగా నెల్లూరు జిల్లా ప్ర‌జానికి ఫ‌ర్నీచ‌ర్ రంగంలో రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు మంచి సేవ‌లు అందిస్తూ…అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ కొనియాడారు. నెల్లూరు న‌గ‌రం న‌ర్త‌కి సెంట‌ర్‌లో…రాజా ఫ‌ర్నీచ‌ర్ నిర్వాహ‌కులు రాజా మ‌ల్లికార్జున‌రావు, రాజ‌శేఖ‌ర్‌, రాజా శ్రీ‌నివాస‌రావు, రాజా హ‌జ‌ర‌త్‌బాబులు…మూడో షోరూమ్‌ను నూత‌నంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వానికి రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రిబ్బ‌న్ క‌ట్ చేసి…

Read More
In Jayiti village, a village meeting was held under the leadership of Sarpanch Bever Maheshwari, focusing on development and employment guarantee funds.

జయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు, మాజీ ఎంపీటీసీ…

Read More
B.S. Kurmanath Patnaik visits Mallikarjuna Swami in Jayati village, expressing joy and gratitude for the opportunity to see the ancient deity.

జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
Somireddy Chandramohan Reddy condemns Kakani Govardhan Reddy for his involvement in sand mining corruption, demanding a comprehensive investigation.

వైసీపీ దోపిడీలో కాకాణి అరాచకాలు

కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు సూరాయపాళెం, విరువూరు రీచ్ ల్లో రూ.91 కోట్ల దోపిడీ తేలింది…ఇది పదో వంతు మాత్రమే వైసీపీ పాలనలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకూ ఊరుకోను నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో…

Read More