Tension erupted at Gajapatinagaram Government Hospital as the daughter of a deceased patient alleged medical negligence led to her father’s death.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వల్ల ఉద్రిక్తత

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తన తండ్రి మృతి చెందినట్లు మృతుని కుమార్తె తెలిపారు. గుండె నొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు సకాలంలో పట్టించుకోలేదని ఆరోపించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని సకాలంలో వైద్యం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Read More
Today, a human chain was organized by the Visakh Steel Protection Struggle Committee at the old Gajuwaka Junction, demanding the merger of the Visakh Steel Plant into SAIL and opposing privatization. Former MLAs and local leaders participated in this event.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మానవహారం

నేడు పాత గాజువాక జంక్షన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ చేయరాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ” మానవహారం” నిర్వహించ బడింది.* ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలికలు తిప్పల దేవన్ రెడ్డిగారు, వార్డ్ ఇంఛార్జిలు, వార్డు అధ్యక్షులు,ఉక్కు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Read More
In Amalapuram, prominent artist Gidla Srinu honored retired drawing masters in a special event led by MLA Ayithabathula Anandarao. Many distinguished artists were felicitated.

అమలాపురంలో ఘనంగా డ్రాయింగ్ మాస్టర్ల సన్మానం

ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము, కవి కవిరత్న బి.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో గిడ్ల శ్రీను ఆర్టిస్ట్ డి. రావుల పాలెం వందన సమర్పణతో ప్రారంభించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండాఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటు వంటి డ్రాయింగ్ మాస్టర్ లను ఘనంగా సన్మానించిన ఉండ్రు ఆశీర్వాదం ముఖ్యఅతిథిగా హాజరైన అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేసే రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న ఆశీర్వాదం మాస్టారు డ్రాయింగ్ రూపంలో…

Read More
As part of the Sri Paidithalli Ammavari festival in Uttarandhra, the district collector directed that all stakeholders work together to ensure the event's success.

ఉత్తరాంద్రలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవం

ఉత్తరాంద్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అన్ని సేకళ ను కలుపుకొని ముందుకు సాగాలని ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పారు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి.ఎంఎల్ఏ అతిథి గజపతి.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు అని ఆలయ ఇఓ చెప్పారు.

Read More
Rajahmundry MLA Adireddy Srinivas (Vasu) assures the beautification of Kotilingala Ghat ahead of the upcoming Pushkaralu, emphasizing infrastructure improvements.

కోటిలింగాల ఘాట్ను పుష్కరాల కోసం అందంగా తీర్చిదిద్దాలి

రానున్న పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్టు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. స్థానిక 40, 41 డివిజన్లలో ఆయన స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. అలాగే కోటిలింగాల ఘాట్ను పరిశీలించారు. కోటలింగాల ఘాట్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న షాపులు, ఫుడ్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 పుష్కరాల నేపధ్యంలో అప్పటి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ను అభివృద్ధి…

Read More
The government has established free legal aid centers for impoverished women with annual incomes below one lakh, ensuring access to justice.

కోవూరు ఉచిత న్యాయ సహాయ కేంద్రాల ప్రారంభం

సంవత్సర ఆదాయం లక్ష లోపు ఉన్న పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిఉండని పేదలు డబ్బు ఖర్చుపెట్టుకోలేనివారు ఈ ఉచిత న్యాయ సహాయక కేంద్రాలద్వారా కోర్టులో న్యాయం పొందవచ్చని లోక ఆదాలత్ చైర్మన్ రమణ శ్రీనివాసరావు తెలిపారు . కోవూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయ సేవాధికారుల సంస్థ ఆధ్వర్యంలో విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు…

Read More
The Devi Sharannavarathri Mahotsavams at Sri Sharada Peetham in Visakhapatnam feature special rituals and darshan of the Goddess adorned in Maheshwari attire.

విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉత్సవాల్లో రెండవ రోజు మాహేశ్వరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పీఠ ప్రాంగణంలోని వివిధ ఆలయాలలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారు మరియు ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పీఠ అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు

Read More