During the Dasara celebrations in Chagalamarri, devotees had the opportunity to witness the decoration of Goddess Savitri and enjoy dance performances.

చాగలమర్రిలో దసరా ఉత్సవాలు

మండల కేంద్రమైన చాగలమర్రిలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నేడు రెండవ రోజు శ్రీ సావిత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.శ్రీ అభినవశంకరానంద స్వామి వారిచే ప్రవచనాలు తెలియజేయడం జరిగింది.సుంకు రమణయ్య మనవరాలు చిన్నారి రోషిణి కూచిపూడి నృత్యం అలరించింది. ఆలయ ప్రధాన పూజారి పుల్లెటికుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యములో హారతులు ఇచ్చారు.ఆలయము చుట్టు అమ్మవారిని రెండు ప్రదక్షిణలు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు , ధర్మకర్త…

Read More
Former ZPTC Makkala Sridhar inaugurated the PL Naidu Fire & Crackers shop near Gudivada in Gajapatinagaram Mandal. This shop will provide affordable Diwali items to the local residents.

గజపతినగరం మండలంలో ఫైర్ & క్రాకర్స్ షాపు ప్రారంభం

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గుడివాడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం పిఎల్ నాయుడు ఫైర్ & క్రాకర్స్ షాపును మాజీ జెడ్పిటిసి మక్కువ శ్రీధర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం పరిసర ప్రాంతాల నుంచి దీపావళి మాతాబులు కొనుగోలు చేసేందుకు విజయనగరం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడేదని ఇప్పుడు గజపతినగరం పరిధిలోని దీపావళి సామాన్లు హోల్సేల్ షాపు ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు అందుబాటు ధరలో దీపావళి సామాన్లు లభిస్తాయని…

Read More
RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security.

ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష

అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో…

Read More
Janasena leaders expressed agreement with Narayana's views on flexies, emphasizing the need for decorum in public displays.

ఫ్లెక్సీల వివాదంపై జనసేన నేతల స్పందన

ఫ్లెక్సీ ల విషయం లో నారాయణ గారి మాటకి మేం కూడా సమ్మతమే… మేమేం అతీతులం కాదు ఆయన చెప్పినట్లే వింటాం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో మేము మామూలు సహకరిస్తాం… ఫ్లెక్సీ రాజకీయంమాత్రమే తెలిసిన వైసీపీ నాయకులు ప్రజల తరిమికొట్టినా వారి పంధాన్ని మార్చుకోలేదు…. జడ్పిటిసి అరుణమ్మ గారి అనుచరులు ఇలా వితండం చేయడం సబబు కాదు… వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం మీరు ఇటువంటి చేష్టలు…

Read More
MHPS leaders urged caution regarding life threats, advising individuals to report concerns to authorities rather than using media platforms.

ప్రాణభయానికి సంబంధించి ప్రజలకు స్పష్టం

ప్రాణహాని ఉందని మీడియాలో వాయిస్ ఇవ్వడం వల్ల లాభం ఉండదని సూచిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారని, కూటమి గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS తరపున మీకు హామీ ఇస్తున్నాం. మీకు ఎవరితోనైనా ప్రాణభయం ఉంటే వారి పేర్లు వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా, మరియు మీరు రక్షణ పొందే విధంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాము. అంతేగాని మీరు ప్రాణ…

Read More
Telugu Desam Party leaders in Amabajipet demanded the removal of Naman Rambabu from the convenor post, citing neglect of party workers. They submitted a resolution to Chief Minister Nara Chandrababu Naidu.

నామన రాంబాబుకు కన్వీనర్ పదవి తొలగింపు డిమాండ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబును కన్వీనర్ పదవి నుండి తప్పించాల్సిందేనని అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక తీర్మానాన్ని పంపారు. అంబాజీపేట మండలంలోని పలువురు నాయకులు తెలుగు మహిళలు నందంపూడి లో ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ…

Read More
Minister Kandukuri Durgesh emphasized the importance of Alluri Sitarama Raju district's natural beauty and tribal culture during his visit to Borra Caves. He directed officials to expedite preparations for the upcoming tourist season.

బొర్రా గుహల పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విశాఖ పర్యటన అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను సందర్శించారు. త్వరలోనే పర్యాటక సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో స్థానికంగా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే, మంత్రముగ్దులను చేసే పర్యాటక ప్రాంతాలను మరింత…

Read More