A car overturned on the national highway near Kancharapalem Polytechnic College, Visakhapatnam. Traffic police are clearing the area, and further details are awaited.

కంచరపాలెం జాతీయ రహదారి వద్ద కారు బోల్తా

విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సంభవించిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, రోడ్డు పై కాపాడే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే రోడ్డు క్లియర్ చేయడం ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కారు లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి, గాయాల స్థాయి పై సమాచారం అందాల్సి ఉంది….

Read More
CI Vidyasagar shared insights on the recent murder in Malkapuram, Visakhapatnam’s industrial area, revealing crucial details about the case and investigation.

మల్కాపురం హత్య ఘటనపై సిఐ విద్యాసాగర్ వివరణ

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో సిఐ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఘటనలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారని సిఐ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఘటనకు ముందు, మల్కాపురం ప్రాంతంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత సమస్యలు లేదా ఆస్తి తగాదాలు ఈ హత్యకు కారణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు…

Read More
Minister Kondapalli Srinivas Rao and MLA Atithi Vijayalakshmi inaugurated sports competitions at Vijji Stadium for the Paidithalamma festival, with local athletes and coaches.

విజ్జి స్టేడియంలో పైడితలమ్మ ఉత్సవ క్రీడా పోటీలు ప్రారంభం

విజయనగరం టౌన్ విజ్జి స్టేడియంలో శ్రీ పైడితలమ్మ ఉత్సవాల సందర్భంగా 14 15 తేదీ ల్లో క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజ్జి స్టేడియం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి తో పాటు పరిశీలించారు వారి తో పాటు విజయనగరం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారుల ను అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి అన్ని రకాల క్రీడా…

Read More

పేదల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం

పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4,23,702 నగదు చెక్కులను ఆయన అందజేశారు. అదేవిధంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కె. ఏనుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన…

Read More
The recent claims in media about Andhra Pradesh's economic growth are misleading. False promises regarding projects like Polavaram and free sand distribution are deceiving the public.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై పచ్చ మీడియా మాయ మాటలు

చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్స్ డాలర్ల స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ ఎకానమీ… అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావటం దారుణం ప్రజలను మభ్య పెట్టే మాయ మాటలు చెప్పటం పచ్చ మీడియాకు అలవాటైపోయింది జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు… విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోని ఆమోదం తెలిపారు కొత్తగా వీరు చేసింది ఏమీ లేదు… వాల్తేర్ డివిజన్ పై మాత్రం క్లారిటీ ఇవ్వాలి… మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం…

Read More
In Prathipadu, Kakinada district, the Chalo Kakinada program was launched to promote SC categorization and religious freedom for Dalits. Local leaders honored Mahasena Rajesh during the event, emphasizing the need for a successful initiative.

ప్రత్తిపాడులో ఛలో కాకినాడ కార్యక్రమం ప్రారంభం

కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహాల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాల సోదరులతో కలిసి ఈనెల 12వ తేదీన ఛలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సి వర్గీకరణ,ఎస్సి మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More
In Appannapalem, the Navaratri celebrations dedicated to Goddess Durga were held with great fervor, involving the entire village in the festivities.

అప్పన్నపాలెంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు

రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ మాలను ధరించి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు మొత్తం కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని. శ్రీ దుర్గా దేవి నామ స్వరాన్ని జపిస్తూ ఊరంతా బోనాలతో ఊరేగింపు సాగారు అమ్మవారి అలంకరణ బోనాలు కార్యక్రమాన్ని గురుమాత లాలం సుబ్బ లక్ష్మి మాత ఆధ్వర్యంలో అప్పన్న పాలెం గ్రామ ప్రజలలు అందరు కూడా…

Read More