Vanamali and CITIG organizations promote rooftop farming for vegetables and greens. Training sessions were conducted across various localities to enhance awareness and skills.

ఇంటి పైకప్పుపైన ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై ప్రచారం

ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి, సిటిజి సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మళ్ళా సరిత, అరవల అరుణ, జ్యోతి నాదెళ్ల ముగ్గురూ కలిసి గడిచిన పది రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, ఒన్ టౌన్, మద్దిలపాలెం, గాజువాక, ఎన్ఎడి, అక్కయ్య పాలెం, ఎండాడ, కుర్మన్న పాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి…

Read More
The newly constructed "Anna Canteen" near Ghosha Hospital in Vizianagaram was inaugurated by MLA Pusapati Aditi Vijayalakshmi Gajapathi Raju

విజయనగరం “అన్న క్యాంటీన్” ప్రారంభోత్సవం

విజయనగరం పట్టణంలో ఘోషా ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన “అన్న క్యాంటీన్” ను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి , బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా…

Read More
A police raid at Sai Priya Lodge in Nellore uncovers an ongoing prostitution racket. Despite previous operations, the illegal activities continue, leading to arrests.

నెల్లూరు లాడ్జిలో యువతీ యువకుల వ్యభిచారం పై పోలీసులు రైడ్

నెల్లూరు జిల్లా నగరంలోని రామలింగాపురం సాయి ప్రియ లాడ్జిలో యువతీ యువకుల వ్యభిచారం మళ్లీ పట్టుబడింది. ఇది ఇక్కడ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి ఈ లాడ్జిలో రైడ్ నిర్వహించారు. గతంలో అనేకసార్లు ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే, లాడ్జీలో జరిగిన వ్యభిచారం తంతు మారక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. రైడ్ సమయంలో, పోలీసుల…

Read More
On the seventh day of Devi Navaratri, Kanaka Durga Devi appeared in the form of Goddess Saraswati, attracting students and devotees for special prayers and rituals.

సరస్వతీ దేవి అవతారంలో కనక దుర్గమ్మ దర్శనం

మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ భక్తులకు సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చింది. విద్యకు ప్రాధాన్యతనిచ్చే ఈ రోజు ఎంతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దేవీ నవరాత్రుల ఏడవ రోజు మూలా నక్షత్రం నాడు సరస్వతి దేవి రూపంలో అలంకరించిన కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటికాయలవారి పాలెం కనకదుర్గ ఆలయంలో వందలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు సరస్వతి దేవిని పూజించి ఆశీర్వాదం పొందారు. పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆలయ పరిసరాలు విద్యార్థులతో…

Read More
A war of words erupts between Jammalamadugu MLA Adinarayana Reddy and MLC Ram Subbareddy. Ram Subbareddy accuses Adinarayana Reddy of neglecting promises and challenges his political stance.

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై రామ సుబ్బారెడ్డి ఘాటు విమర్శలు

కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పై ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నేను వేసిన యార్కర్ కు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాలు విరిగి ఏదోదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తుందని..నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి…

Read More
A meeting was held in Mentada to discuss NREGS fund utilization, focusing on improving village infrastructure. Plans for the Pallé Panduga from October 14-26 were also outlined.

మెంటాడలో ఎన్ఆర్జిఎస్ నిధుల వినియోగంపై సమీక్ష

విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో సోమవారం ఎన్ఆర్జిఎస్ నిధులు వినియోగంపై సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకొని నిధులు వినియోగించాలని కోరారు . అందులో భాగంగా ఈనెల 14 నుంచి 26వ తేదీ వరకు పల్లె పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన సభలలో నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా రైతులు వ్యక్తిగత అభివృద్ధికి…

Read More
Dalit groups organized a large-scale bike rally across Yeleswaram Mandal protesting the SC categorization. Leaders emphasized unity among Mala and Madiga communities.

ఏలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బైక్ ర్యాలీ

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగాఏలేశ్వరం మడలపరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున భైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల, మాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరిగాదన్నారు. సామాజికంగాను,ఆర్థికంగా…

Read More