Three youth were arrested in Anakapalli district for cannabis smuggling while transporting the substance on a scooter. The seized cannabis is valued at ₹75,000.

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్టు

అనకాపల్లి జిల్లా ,వి.మాడుగుల నియోజకవర్గంలో, చీడికాడ మండలంలో ,జేవీపురం గ్రామo మెయిన్ రోడ్లో, సకినేటి దుర్గాప్రసాద్ తండ్రి నరసింగ రాజు, 20 సంవత్సరాలు, క్షత్రియ కులం, గోవిందమ్మ కాలనీ, చోడవరం గ్రామం & మండలం, అనకాపల్లి జిల్లా,జయవరపు కిరణ్ సాయి తండ్రి మానిఖ్యాల రావు, 2 0 సంవత్సరాలు, వాల్మీకి బోయ కులం, సిటిజెన్ కాలనీ, చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా.మళ్ళ కీర్తి తండ్రి చంద్ర రావు, 19 సంవత్సరాలు, గవర కులం, కోట వీధి, చోడవరం…

Read More
MLA Toyik Jagadishwari inaugurated roadworks to Sri Someshwara Temple in Kotipam, Parvathipuram Manyam district, enhancing accessibility for devotees.

శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి రహదారి పనులకు శంకుస్థాపన

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సరైన రోడ్డు సదుపాయం లేనందున కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం వల్ల దేవుని వద్దకే నేరుగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని ప్రజలు హర్షనీయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…

Read More
Residents of Thallaburidi village express concerns over encroachments on their crematorium land. They seek urgent action from authorities to reclaim and develop the site.

తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సమస్య

వివరాల్లోకి వెళ్తే తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సర్వేనెంబర్; 185 లో మూడు ఎకరాల 88 సెంట్లు గల భూమి ఉండగా కొంతమంది అధికారులు అండదండలతో స్మశాన వాటికనే ఆక్రమించుకోవడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గ్రామంలో ఉండే పెద్దలను అడగడం జరిగినది గ్రామంలో మండల జడ్పిటిసి స్థాయి నాయకులు ఉన్న మా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు స్మశానంలోకి పాడిని మూసుకొని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్న దృశ్యం గ్రామంలో…

Read More
Rachamallu Shivaprasad Reddy criticized the Andhra Pradesh government for failing to fulfill promises. He urged Chief Minister Nara Chandrababu Naidu to prioritize public welfare.

రాచమల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ హిట్స్ అమలు చేయడంలో విక్రమ్ అయిందని అందులో భాగంగా సాధారణ పింఛను మాత్రమే ఇవ్వటమే కాకుండా ఉచిత బస్సు సిలిండర్ 45 ఏళ్లకు మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్న మాటలు నెరవేర్చుకోలేకపోయారని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారానే విజయవాడలోని ప్రజలు వరదకు గురయ్యారని అందులో భాగంగా దాదాపు కొవ్వొత్తులకు పులిహోర…

Read More
In Vizinagaram, the Muthyalamma Temple celebrated Saraswati Devi's birth star with special prayers. Devotees participated in worship and received blessed items for children.

సరస్వతి దేవి పూజా కార్యక్రమం

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి లో భాగంగా సరస్వతి దేవి జన్మ నక్షత్రం సందర్భంగా ముత్యాలమ్మ తల్లిని సరస్వతి దేవి గా అలంకరించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి పూజలు జరిపించారు ఉదయం 5 గంటల నుండి అమ్మ వారి కుంకుమ పుస్తకాలు పెన్నులు తో పూజ చేఇస్తున్నారు పూజ చేసిన పెన్నులు పుస్తకాలు పిల్లలకి…

Read More
In Aratlakatta village, Kakinada Rural, a grand Mahalakshmi decoration festival was held at the Bhramaramba Malleshwara Swamy Temple. Villagers adorned the deity with ₹9 lakh in new currency notes.

భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ

కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అలంకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తుల మరియు భక్తుల సహకారంతో అమ్మవారిని 9 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇది గ్రామంలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. ఆలయ అర్చకులు సత్యనారాయణ శివ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందరానికి అద్దాన్నిచ్చాయి. ఈ కార్యక్రమం కోసం…

Read More
MLA Dr. B.V. Jayanageshwar Reddy announced the introduction of free travel for women in RTC buses. New buses were launched, enhancing local transport facilities.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు బస్సును ఎమ్మెల్యే డాక్టర్ “బీవీ జయనాగేశ్వర్ రెడ్డి” నడిపారు._ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్సు గానీ, ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను నా తండ్రి…

Read More