MLA Toyaka Jagadeeshwari attended the Sri Bondi Durga Dasara festival in T.K. Jammu village, performing special prayers along with local leaders and villagers.

శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొనడం

పార్వతీపురం మన్యం జిల్లా,జియమ్మవలస మండలం, టి.కె.జమ్ము గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ముందుగా గ్రామ ప్రజలు మేళా తాళాలు తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ బోండి దుర్గమ్మ కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అడ్డాకుల సుందర్రావు, పి.టి.మండ మాజీ సర్పంచ్ చలపతిరావు, శంకర్ రావు, మన్మధ, శ్రీను, భారతమ్మ, బుజ్జి…

Read More
The DYFI Badvel town committee submitted a petition to the Municipal Commissioner regarding the increasing attacks by street dogs on residents, urging action to vaccinate and relocate the animals.

వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్

డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులలో వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని తెలిపారు. కుక్కల దాడులు ముఖ్యంగా విద్యార్థులపై జరుగుతున్నాయని, అందువల్ల వారు గాయపడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి, ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ సభ్యులు కోరారు. కుక్కలను పట్టి వాటికి టీకాలు వేసి, వాటిని మున్సిపాలిటీ అధికారులు తరలించాలని…

Read More
In a People's Darbar program led by Uday Shekar in Kuneeru, MLA Toyaka Jagadishwari engaged with citizens, addressing their concerns and promising immediate actions for resolutions.

ప్రజాదర్బార్ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, కూనేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఉదయ శేఖర్ పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండల ప్రజల నుండి వినతులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజల నుండి అందిన వినతులకు తక్షణ పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మేజర్ సమస్యలపై తాను ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా…

Read More
Farmers in Anakapalli district demand a support price for groundnuts, urging the government to purchase through RBKs and address their concerns amid rising production costs.

జీడీ పిక్కలకు మద్దతు ధరకు రైతుల ఆందోళన

జీడీ పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అందోన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా v. మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలోని జీడీ రైతులతో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం అయిన మాట్లాడారు, అనకాపల్లి జిల్లా లోని జీడీ పంట ప్రధాన పంటగా ఉందని అందులోని దేవరాపల్లి…

Read More
TDK Chairman Vemulapatti Ajay Kumar visited the Allipuram housing complex in Nellore Rural, interacting with locals to understand their issues and discussing improvements with the media.

అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ సందర్శన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులను అడిగి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజి బాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, కాకు మురళి రెడ్డి, మహిళ నేత ఆలియా, కొట్టే వెంటేశ్వర్లు, రాపూరు సుందర్ రామిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులు…

Read More
In Adoni, a BC Federation meeting was held with MLA Dr. Parthasarathi as the chief guest. He emphasized his support for BC communities and pledged to address their issues.

ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ సభ

ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ సభ అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హాజరయ్యారు. సభలో పాల్గొన్న ప్రజలకు ఆయన స్వాగతం పలుకుతూ, బీసీ కులాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, బీసీ సమస్యలపై 100% మాట్లాడతానని స్పష్టం చేశారు. డాక్టర్ పార్థసారధి కొందరి తాటాకు చప్పళ్లకు భయపడడం లేదని, బీసీ సమాజానికి అండగా ఉంటానన్నారు. ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు మరియు ఆయన…

Read More
In Gurappalem village, the Dasara celebrations featured 108 women devotees carrying bonams in devotion to Goddess Vigneshwara.

108మంది మహిళలతో ఘనంగా అమ్మవారి బోనాలు

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం దేవి సెంటర్ లో వెంచేసి వున్న శ్రీ గురుదత్త శిరిడి సాయి వీరాంజనేయ సహిత విగ్నేశ్వర స్వామి వారి దేవాలయం లో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ సంవత్సరం 108 మంది మహిళా భక్తులతో ఘనంగా అమ్మవారి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతోకొన్ని వందల మంది భవానీలు బోనాలతో పాటు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ అమ్మవారి గుడికి బోనాల సమర్పించారుఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన…

Read More