TDP leaders, including K. Nagarjuna and K. Srinivasa, held a press meet criticizing previous government actions, responding to remarks made by Chairman M. Srinivasa Rao.

టిడిపి పత్రికా సమావేశంలో గత ప్రభుత్వంపై విమర్శలు

టిడిపి పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర సర్ఫ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ . నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ఈరోజున అశోక్ బంగ్లాలో గత ప్రభుత్వం చేసిన పనులను దుయ్యబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన విమర్శించడం జరిగింది.

Read More
The Gajuwaka Samata Rotary Club has launched embroidery machine training for ten participants, providing machines and creating employment opportunities through a 14-day program.

ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లకు రోటరీ క్లబ్ శిక్షణ ప్రారంభం

గాజువాక సమత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఇచ్చి, రోటరీ కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్లో పదిమందికి ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగినది. ఈ ట్రైనింగ్ సుమారు 14 రోజులు ఉంటుందని, వీరికి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పది ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఈనెల 20వ తారీకున వారికి అందజేస్తామని, ఒక్కో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ సుమారు ₹ 25000 – ₹30000 ఉంటుందని, రోటరీ క్లబ్ ద్వారా…

Read More
In the P. Gannavaram Mandal Parishad meeting, MLA Giddi Satyanarayana and MPP Ganishetty Nagalakshmi focused on solving village issues and launching new development projects.

పి. గన్నవరం సర్వసభ్య సమావేశంలో గ్రామ అభివృద్ధి పై చర్చ

పి.గన్నవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈనెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న పల్లె వారోత్సవాలలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ నిధులతో నూతన అభివృద్ధి పనులకు…

Read More
Collector A. Shyam Prasad directed officials to support aspiring women entrepreneurs, aiming to improve their livelihood and living standards through new initiatives.

పారిశ్రామిక మహిళామణుల ప్రోత్సాహం పై కలెక్టర్ సమీక్ష

పార్వతీపురం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళామణులు కావాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన యూనిట్లను స్థాపించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేర్కొన్నారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Read More
Piduguralla police arrested an interstate robbery gang and recovered vehicles worth ₹8 lakh, including two autos and seven bikes.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, విలువైన వాహనాలు స్వాధీనం

పిడుగురాళ్ల పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడం ద్వారా పెద్ద విజయాన్ని సాధించారు. ఈ దొంగల ముఠా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దొంగల నుండి రెండు ఆటోలు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల గత చరిత్రపై విచారణను ప్రారంభించారు. అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్…

Read More
Roop Kumar Yadav dismissed allegations against Minister Narayana regarding liquor tenders in Nellore, emphasizing transparency and integrity in the process.

నెల్లూరు మద్యం టెండర్లపై రూప్ కుమార్ యాదవ్ వివరణ

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతు నెల్లూరు నగరంలో ప్రభుత్వ మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నగరంలో సిండికేట్లను తయారుచేసి తన అనుచరులకు తన కార్యకర్తలకు ఇస్తున్నారని సాక్షి మీడియాలో మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన విషయాలు పచ్చి అబద్ధమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మీడియా మిత్రులకు మరియు జిల్లా ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తున్నానన్నారు….

Read More
Kondru Murali Mohan, MLA from TDP, inaugurated the Anna Canteen in Rajam, serving food to the needy and expressing pride in Chandrababu Naidu's welfare initiative.

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ బుధవారం నాడు రాజాం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి.వారితో కలిసి భోజనం చేసారు.ఆహారం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకొని వారితో కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యడం చాలా సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు.దీనిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదల…

Read More