At Ananthasagaram, Kollapuramma Temple held grand Dasara festivities, with Durga Alankaram and Annadanam attracting many devotees.

అనంతసాగరం గ్రామంలో దుర్గాదేవి అలంకారంలో దసరా ఉత్సవాలు

శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం లోని అనంత సాగరం గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎనిమిదవ రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తాదులకు అమ్మవారు దర్శనమిచ్చారు.మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంత సాగరం గ్రామంలో శ్రీ కొల్లాపూరమ్మ ఆలయం 2018 సంవత్సరం నందు ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా అమ్మవారిని ఆలయ పూజారి దేవరకొండ రామలింగయ్య,…

Read More
The 9th day of Dasara Navaratri in Jalamanchi saw devotees performing Panchamruta Abhishekam and offering prayers to Goddess Annapurna, followed by Annadanam.

జాలమంచి గ్రామంలో దసరా ఉత్సవాల శోభ

ఆదోని మండలం పరిధిలో జాలమంచి గ్రామంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ అంబా భవాని దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల భాగంగా 9వ రోజు శ్రీ అనపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీ అన్నపూర్ణ దేవికి పంచ అమృత అభిషేకం అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళి గ్రామంలో ప్రతి గడప నుంచి ఆడపడుచులు తెల్లవారుజాము నుంచి శ్రీ అంబా భవాని దేవాలయములో శ్రీ అన్నపూర్ణ దేవికి కుంకుమార్చన నిర్వహించారుభక్తులుకు అన్నదాన కార్యక్రమం…

Read More
Minister Ponguru Narayana's wife Ramadevi organized a grand Durga Puja, attended by over 400 women. Rituals, traditional prayers, and a feast marked the occasion.

పురపాలక శాఖ మంత్రి నివాసంలో ఘనంగా దుర్గాదేవి పూజలు

రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ నివాసంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌ల‌ను అత్యంత ఘ‌నంగా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ స‌తీమ‌ణి పొంగూరు ర‌మాదేవి ఆధ్వ‌ర్యంలో ద‌ర్గాదేవి పూజ కార్య‌క్ర‌మాల‌ను క‌న్నుల‌పండువ‌గా చేప‌ట్టారు. వేద‌పండితుల మంత్రోశ్చ‌ర‌ణ‌, మ‌హిళ‌ల భ‌క్తిగీతాల న‌డుమ ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలను పొంగూరు ర‌మాదేవి నిర్వ‌హించారు. మంత్రి నివాసంలో జ‌రిగిన దుర్గాదేవి పూజ కార్య‌క్ర‌మానికి కుల‌మ‌తాల‌క‌తీతంగా 400 మందికి పైగా మ‌హిళ‌లు పాల్గొని పూజ‌లు చేశారు….

Read More
The District Collector directed officials to ensure fair prices for harvested paddy this Kharif season. A review meeting emphasized preparations for the procurement process.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు

రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం…

Read More
Police seized MDMA and Ganja during a birthday party in Rajanagaram. Four individuals were arrested, with one still absconding

రాజానగరంలో పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ పట్టివేత, నలుగురు అరెస్ట్

రాజానగరంలో డ్రగ్స్ దొరకడంతో వార్తలలోకి ఎక్కింది రాష్ట్రవ్యాప్తంగా కూటమి అధికారంలోకి రాగానే రాయడం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలోని జి ఎర్రం పాలెం అనే గ్రామంలో సీరా స్టూడియో స్పేస్ గేస్ట్ హోస్ లో జరుగుతున్న ఒక పుట్టినరోజు వేడుకలలో ముందస్తు సమాచారంతో పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కొవ్వూరు డిఎస్పి నార్త్ జోన్ ఇన్చార్జి డిఎస్పి జి దేవ కుమార్ రాజానగరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడే…

Read More
Minister Anam Ramanarayana Reddy was invited by former Union Minister Pusapati Ashok Gajapathi Raju's family to attend the prestigious Paiditalli Sirimanu Festival.

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆహ్వానితులు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ని ఆహ్వానించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, MLA అదితి. మాజీ కేంద్రమంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి కలిసి అక్టోబర్ 13,14,15 లో జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని ఆహ్వానించి, దేశ విదేశాల నుండి ఈ మహోత్సవాలకు అమ్మవారి…

Read More
Rajahmundry rural police arrested a gang involved in multiple burglaries across districts. Gold, silver, cash, and vehicles were recovered from the accused who targeted locked homes.

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగల ముఠా పట్టుబడింది

తాళం వేసి ఊరేళ్లిన ఇంట్లో భారీగా బంగారు, వెండి, నగదు దోచుకెళ్లిన దొంగలు.భాధితురాలు బచ్చల గంగ అనే మహిళలు ఫిర్యాదుతో అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు.నిండుతుల నుండి కార్,రెండు బైక్ లు, మూడు కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి అభరణాలు, 20వేలు నగదు స్వాధీనం చేసుకున్న రాజానగరం పోలీసులు.నిందితులు ఇద్దరు రాజమండ్రి రూరల్ ప్రాంతానికి చెందిన బండి ధర్మరాజు,వానపల్లి గౌరీ శంకర్ లు గా పోలీసుల తెలిపారు.నిందితులు చెడు వ్యాసనాలకు అలవాటు పడి…

Read More