Police have arrested suspects involved in the Gotlam jewelry shop theft in the Bondapalli Mandal of Vizianagaram district.

గొట్లాం జ్యూలరీ షాపు చోరిని అనుసరించి నిందితులు అరెస్ట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జ్యూలరీ షాపు చోరికి సంబంధించిన నిందుతులను పోలీసులు పట్టుకున్నారు.నెలివాడ, గరుడబిల్లి గ్రామాల మద్య జంక్షన్ లో జాతీయ రహదారిపై చోరీకి సంబంధించిన ఇద్దరు నిందితులు అజయ్ పార్దీ .(ఎలియాస్ అజయ్ మోహన్ కాళా(25) సుల్తాన్ మోగియా పార్ది (35).అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి కట్టర్ తో పాటుగా అరకేజీ వెండి స్వాదీన పరచుకున్నారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు మద్యప్రదేశ్ రాష్ట్రాం,రుషియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారని బొబ్బిలి డిఎస్పి…

Read More
CPM leader Reddy Sri Ramamurthy emphasized the rights of tribal people over their land and the need for officials to support their claims, threatening public protests if necessary.

గిరిజన హక్కుల కోసం సిపిఎం నాయకులు బాటలు వేసారు

సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి. బడి దేవరకొండ ఎవరు సొత్తు కాదని, గిరిజన ప్రజలకు హక్కు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటము చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. గిరిజన హక్కులు కాపాడడం బాధ్యతగా ఉంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూములను, మైనింగ్ వరకు ఎలా ఇస్తారనే ఆయన అన్నారు. ఇప్పటికైనా గిరిజన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఈ యొక్క బడిదేవరకొండ విషయంలో ఎంత…

Read More
International Girl Child Day was celebrated with grandeur at the Giri Mitra office, emphasizing the importance of education and discipline for girls’ future.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా

శుక్రవారం నాడు గిరి మిత్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మరియు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు రేపటి పౌరులుగా వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల క్రమశిక్షణతో మెలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ బాలికలు ఏ విధముగా చదివితే ఉన్నత శిఖరాలు చేరచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిఓ, సూపర్వైజర్లు మరియు ఆశ…

Read More
CPM leaders voiced concerns about tribal issues in Anakapalli district, highlighting the lack of basic amenities and infrastructure in Ajaypuram. They demand immediate attention from the government.

అనకాపల్లి జిల్లాలో గిరిజన సమస్యలపై సిపిఎం నాయకుల ఆందోళన

అనకాపల్లి జిల్లా,వి,మాడుగుల,గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరటనర సింహమూర్తి మండల నాయకులు కెభవాని పేర్కొన్నారు శుక్రవారం,తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,ఇంజనీరింగ్ అదికారులు సైతం ఇవిదంగా బ్రిడ్జి నిర్మించ లేరని తెలిపారు. గిరిజనులు స్వయం…

Read More
Proddatur forest officials seized 12 bullock carts involved in illegal sand transport from forest lands, warning strict action against offenders.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు. ఫారెస్ట్ భూముల నుంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ఎడ్ల బండ్లు అటవీ శాఖ కార్యాలయానికి తరలింపు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుపు దాడి నిర్వహించామని వెల్లడి. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించబమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. పక్కాగా రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు దాడి నిర్వహించిన అటవీశాఖ అధికారులు. 6 ఒంటెద్దు…

Read More
Sri Rajarajeshwari Devi, in Mahishasura Mardini avatar, blessed devotees during Dasara Navaratri in Gangavaram. Devotees offered prayers with devotion.

గంగవరం దసరా ఉత్సవాల్లో మహిషాసురమర్దిని దర్శనం

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం లో దసరా నవరాత్రుల్లో భాగంగా మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.దీనిలో భాగంగా గంగవరం మధ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మళ్ళ నాగేశ్వరరావు దంపతులచే పూజాది కార్యక్రమాలు, శాంతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి నవరాత్రి రూపాల ను విశిష్టతను భక్తులకు సవినయంగా వివరించారు .ఈ కార్యక్రమంలో…

Read More
Thieves targeted a tea shop near Lavu Cheruvu in Pedanandipadu, stealing ₹10,000 in cash. The shop owner, Sheikh Subhani, reported the incident.

పెదనందిపాడు టి దుకాణంలో దొంగతనం

ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు కేంద్రంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. లావు వారి చెరువు వద్ద ఉన్న టి దుకాణం లక్ష్యంగా దొంగలు దాడి చేశారు. దుకాణ యజమాని షేక్ సుభాని తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు దుకాణంలోకి చొరబడి సుమారు పదివేల రూపాయల నగదును అపహరించారు. దొంగతనం ఘటన దుకాణంలో భయాన్ని కలిగించింది. వీరికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ దొంగతనం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడింది. దొంగలను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు…

Read More