In Kurupam, devotees presented a silver Makara Torana to Sri Malatamma, showcasing community spirit and devotion during the procession led by Kalinga Vaishya Sangham president.

శ్రీ మాలతమ్మ అమ్మవారికి మకర తోరణ సమర్పణ

కురుపాం మండలం లో గిరిజనుల కొంగు బంగారం అయినా శ్రీ మాలతమ్మ అమ్మవారుకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకోట రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కురుపాం గ్రామంనకు చెందిన పొట్నూరు రవికుమార్ ,గునుపూరు రమేష్ ఊళ్ల సురేష్ గారు,అమ్మవారికి ఇత్తడి మకర తోరణాన్ని ఇరువురి కుటుంబ సభ్యుల సమేతంగా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మాలతమ్మ అమ్మవారికి భక్తులు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందదాయకం అని ఆలయ…

Read More
At the Tri Ratna Buddha Vihar in Amalapuram, Ambedkarites celebrated Vijayadashami, honoring Ashoka's transformation and the teachings of Buddhism.

అంబేద్కర్ వాదుల విజయదశమి ఉత్సవం

అమలాపురం పట్టణంలోని త్రి రత్న బుద్ధ విహార్ లో అంబేద్కర్ వాదులు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.అశోకుడు సంపాదించిన యావదాస్తిని పది రోజుల్లో పంచిపెట్టి ఏమీ లేని రాజుగా మిగిలిన అశోకుడు బౌద్ధమతను స్వీకరించిన రోజే విజయదశమి పండగని కొనియాడారు..కార్యక్రమంలో పిల్లి రాంబాబు అశోకుడు యొక్క జీవితాన్ని బౌద్ధమతం యొక్క సత్యాన్ని అంబేద్కర్ యొక్క వాదాన్ని తెలియజేశారు.కార్యక్రమంలో అనేకమంది అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Read More
From October 14 to 20, the Village Festival will be held in Natyavaram Mandal, guided by Chief Minister Chandrababu Naidu, with significant funding for various projects.

పల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ….. నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు…

Read More
On Vijayadashami, Minister Narayana and his wife brought joy to underprivileged families by distributing pushcarts and tricycles to small traders and differently-abled individuals.

విజయదశమి సందర్భంగా మంత్రి నారాయణ సేవా కార్యక్రమాలు

విజయదశమి పర్వదినాన ఆ నిరుపేదల కుటుంబాల్లో మంత్రి నారాయణ దంపతులు ఆనందం నింపారు.. బతుకు దెరువు కోసం కొందరికి.. నడవలేని స్థితిలో ఉన్న మరికొందరికి సాయమందించి.. వారికి అండగా ఉంటామనే భరో్సా ఇచ్చారు.. మీ కష్టసుఖాల్లో మేం తోడుగా ఉంటామనే నమ్మకాన్ని వారికి కల్పించారు.. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పలువురు చిరు వ్యాపారులను, వికలాంగులను మంత్రి నారాయణ దంపతులు అక్కున చేర్చుకున్నారు.. శనివారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లును, వికలాంగులకు…

Read More
Villagers in Pidugupalle are distressed after seven stray dogs were poisoned by local shepherds. They urge the government to take strict action against the culprits.

పిడుగుపల్లె గ్రామంలో కుక్కల విషయంలో ప్రజల ఆవేదన

బద్వేలు నియోజకవర్గంలో కలసపాడు మండల పిడుగుపల్ల గ్రామంలో గొర్రెల కాపరాధారులు అన్యాయంగా ఏడు కుక్కలు చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పిడుగుపల్లె గ్రామ ప్రజలు పిడుగుపల్లి గ్రామం లో గొర్ల కాపరులు వీధి కుక్కలకు విషం కలిపిన కోడి కాళ్ళు పెట్టి 7 కుక్కలను చంపినారుఇలాంటి వారిపై ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలనిపిడుగుపల్లె గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు

Read More
BC Welfare Minister Sabithamma's husband Venkateswara Rao participated in the grand Renuka Ellamma pooja at Roddum Mandal, with committee members and devotees.

రేణుక ఎల్లమ్మ ఆలయంలో విజయదశమి పూజా కార్యక్రమాలు

రోద్దం మండల కేంద్రం నందు వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విజయదశమి పండుగ పురస్కరించుకుని రేణుక ఎల్లమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ భర్త వెంకటేశ్వరరావు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రొద్దం మండలం బలిజ కులస్తులు మహిళలు భక్తాదులు గ్రామస్తులు పాల్గొన్నారు పూజారి ప్రసన్న స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించినారు సాయంత్రం ఊరేగింపుగా పురవీధులను గుండా కార్యక్రమం…

Read More
Special poojas were conducted at the Sri Kalyana Venkateswara Swamy temple near Pothireddypalem Sugar Factory, celebrating Vijayadashami with devotion and grandeur.

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి పూజలు

కోవూరు మండల కేంద్రంలోని పోతిరెడ్డి పాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శ్రీ దేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి వరదాచార్యులు ఈ దేవి నవరాత్రులు అన్ని కూడా ఈ దేవస్థానంలో అత్యంత శోభాయమానంగా జరిగాయి అన్నారు ఉభయకర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు కామాటి వీధి కాపులు శ్రీనివాసాచార్యులు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని రోసమ్మ వారి కుటుంబ సభ్యులందరూ స్వామివారికి…

Read More