Former Minister Kondru initiated the construction of CC roads and canals in multiple villages as part of the government's Palleturu Panduga program, allocating ₹30 crore.

రాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్

ఈరోజు మాజీ మంత్రివర్యులు & రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమoలోరాజాం రూరల్శ్యాం పురం గ్రామo లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపనవంగర మండలం సంగాo గ్రామం లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారురాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు.నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి…

Read More
A media conference was held in Vizianagaram to discuss the appointment of Brahmins to temple management committees, honoring local leaders and expressing gratitude to state officials

బ్రాహ్మణులకు ఆలయ పాలక మండలి సభ్యుల నియామకం

చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయమూర్తి ఆముదం వెంకటేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం 100వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన మాట్లాడుతూ పంచ్ పరివర్తన పేరుతో గ్రామాలలో సమాజాన్ని రక్షించడానికి స్వయం సేవకులు కలవాలని ప్రోత్సహించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, గ్రామ వికాసం, గ్రామ స్వరాజ్యం కోసం పౌర విధులు నిర్వహించడం…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ కార్యక్రమం

సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ. ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు. జిల్లాలోని…

Read More
CPM leaders demand full integration of health secretaries into the health department, calling for a statewide protest on October 14. They seek support for fair work conditions.

సిపిఎం నాయకుల ఆరోగ్య శాఖ పట్ల నిరసన

గ్రామ వార్డు సచివాలయము హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం నాయకులు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శాఖకు తీసుకురావాలని ఎంపీహెచ్ ఏ పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. దాదాపు 60 కి పైగా యాపిల్ తో పని చేపిస్తున్నారని, మా పని భారం మాకు…

Read More
Proddatur celebrates Dasara with a grand procession of the Goddess. Devotees unite, showcasing traditional performances, emphasizing harmony and devotion.

ప్రొద్దుటూరు దసరా మహోత్సవంలో అమ్మవారి ఊరేగింపు

కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో మైసూర్ గా పేరుపొందిన దసరా మహోత్సవ సందర్భంగా చివరి దశ రానున్న రోజుల్లో దశమి రోజు వివిధ అలంకరణలతో అమ్మవారిని పురవీధులలో ఊరేగింపుగా కుల మత భేద అభిప్రాయం లేకుండా ప్రజలందరూ దసరా మహోత్సవం పాల్గొని అశేష జనవాహిని మధ్య అమ్మవారు ఊరేగింపు చెన్నకేశవ స్వామి ఊరేగింపు శివాలయం ఏర్పాటుచేసిన ఊరేగింపులో భక్తిశ్రద్ధలతో పురవీధుల నుండి స్వామివారికి కర్పూరము టెంకాయ స్వామి వారి కోటి అమ్మవారిని ఆశీర్వదించుకునే విధంగా కుటుంబ సమేతంగా…

Read More
Two youths transporting cannabis were injured in a road accident in Gokavaram. Their cannabis stash was discovered by the police during the incident investigation.

గంజాయి తరలిస్తున్న యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు

ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న స్కూటీ ఎదురుగా వస్తున్న ఒక కారును ఢీ కొనడంతో తీవ్ర గాయాలు పాలయ్యారు దీనితో వాళ్ల తరలిస్తున్న గంజాయి బయట పడింది. జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం శివారు సాయి ప్రియాంక లేఔట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో యువకులకు గాయాలు కాగా ఒక యువకుడికి కుడికాలు ప్యాక్చర్ అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు 108 లో రాజమండ్రి తరలించినట్లు తెలిసింది….

Read More
Despite heavy rains, eager applicants lined up at the Collector's office in Amalapuram for liquor shop licenses through the lottery system, hoping to secure their chance.

మద్యం దుకాణాల లాటరీకి ఉత్సాహంగా బారులు తీరిన అభ్యర్థులు

మద్యం దుకాణాల లాటరీలో భాగస్వామ్యం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను పొందేందుకు పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. భారీ వర్షం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. గోదావరి భవన్లో ఈ ప్రక్రియ జరుగుతుండగా, మద్యం లాటరీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల్లో విశేష ఉత్సాహం కనిపించింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను గెలుచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం…

Read More