Several prominent leaders and officials visited Sri Paiditalli Ammavaru, performing special rituals with their families, seeking blessings.

పైడితల్లి అమ్మవారి దర్శనానికి ప్రముఖుల తరలి రాక

శ్రీ పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి, ఇతర న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More
The Tribal Welfare Association protests the uncertain future of Parvathipuram ITDA, demanding better governance, fund allocation, and welfare reforms.

ఐటీడీఏ స్వతంత్రత కాపాడాలని కోరుతూ ధర్నా

జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ఐటిడిఎ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇది ఏమాత్రం సహించేది లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ హెచ్చరించారు.ఈమేరకు చలో ఐటీడీఏ పేరుతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ కు రెగ్యులర్ పీఓ, డీడీ లేకపోతే పాలన ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ కు వచ్చే డబ్బులు గిరిజన సంక్షేమం కోసం మాత్రమే…

Read More

సూపర్ సిక్స్ పథకానికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు కోసం రాష్ట్రంలో 256 బస్సులను తీసుకువస్తున్నామని అతి తొందరలోనే సూపర్ సిక్స్ పథకాలని అందిస్తామని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎమ్ పి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కలిసి మండలం లోని కామరాజు పేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతులను మీడియాతో మాట్లాడారు విద్యా…

Read More
The government has sanctioned ₹3 crores for CC road construction in the Pattipadu constituency, marking the celebration of progress under the Village Festival initiative.

తిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సిసి రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజక వర్గంలో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్ధికి పండగ లాంటిది. గత ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజవర్గంలో అభివృద్ధి పనులు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్ధికి శంకుస్థాపన శంకరావరం పూరించాం. నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి…

Read More

ధర్మవరంలో లేబర్ ఆఫీస్ తొలగింపు పై నిరసన

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో గతంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఉండేది. కానీ గత ప్రభుత్వ హయాంలో దీన్ని కొత్త చెరువుకు తరలించారు. ధర్మవరం డివిజన్ ప్రాంతంలో గల వేలాదిమంది కార్మికులు లేబర్ ఆఫీస్ సేవలకు దూరం కావడం జరిగింది, ఇది వారికీ చాలా కష్టాన్ని కలిగించింది. చట్ట ప్రకారంగా, ధర్మవరంలో ఉండవలసిన లేబర్ ఆఫీసును వెంటనే అక్కడకు తరలించాలని, ఈ నిర్ణయం ప్రజల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం కాదు. గాంధీ నగర్ లో గాంధీ…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

గంగవరంలో పల్లె పండగ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలోపల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గంగవరం గ్రామపంచాయతీ లో సీసీ రోడ్లు,పశువుల షెడ్లు కు సర్పంచ్ అక్కమ్మ గl చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో మరుగున పడ్డ గిరిజన గ్రామాలు గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అన్న రీతిలో ఉన్నాయని , ఇప్పుడు తెలుగు దేశం. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి…

Read More
TDP senior leader Karraka Sathyanarayana emphasized village development as the core goal, highlighting foundation ceremonies for infrastructure projects funded by the state government.

పల్లెలు ప్రగతే లక్ష్యంగా పనులు చేపడుతున్న టిడిపి నాయకులు

పల్లెలు ప్రగతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మండల టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పి. జగ్గంపేట, పీకే.గూడెం,గునుపూడి,ఎస్ బి.పట్నం చిన గొలుగొండ పేట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డ్రైనేజ్, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. నాతవరం మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు….

Read More