The "Field Calling" program is conducted every Tuesday and Wednesday to promote agricultural products and consumption. Various local leaders and officials participated in the initiative to support farmers and agricultural development.

అంతర్వేది లో పొలం పిలుస్తున్నది…

ప్రతి మంగళవారం, బుధవారం వారానికి రెండు రోజులు పొలం పిలుస్తున్నది కార్యక్రమంను నిర్వహిస్తారు.వ్యవసాయ ఉత్పత్తుల, వినియోగం ద్వారా పొలంపిలుస్తుందనే కార్యక్రమ మునకు సర్పంచ్లు కె.జాన్ బాబు, ఓ. శ్రీనివాస్,ఎం.పీ.టీసీ నాగరాజు, వ్యవసాయ అధికారి పి.వి.నరసింహరావు, ఏ హెచ్ ఏ రవి, వెటర్నరీ అసిస్టెంట్ జానకీరామ్, ఏసు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Read More
A tragic accident occurred on Badwel Siddavatam Road involving a bike and an auto. The negligence of R&B officials has raised concerns about road safety.

బద్వేల్ సిద్ధవటం రోడ్డు వద్ద పాల ఆటో ప్రమాదం

బద్వేల్ సిద్ధవటం రోడ్డు భాకరాపేట వద్ద బైకును ఢీకొన్న పాల ఆటో ప్రమాదం జరిగిన సంఘటనలో 25 సంవత్సరాల చౌటూరి రవి మరణించారు. వారు కూలి పనులు ముగించుకొని, బైకుపై తమ గ్రామానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రవి భార్యకు స్వల్ప గాయాలు వచ్చాయి, కానీ ఆమె ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్థానికులు తెలిపారు, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు గుంతలమయం కావడం, మరమత్తులు చేయకపోవడంతో…

Read More
District Machinery Prepared for Emergency Situations

జిల్లా యంత్రాంగం విపత్కర పరిస్థితులకు సిద్ధం

జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు.. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని.. భారీ వర్షసూచన నేపధ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు.. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే…

Read More
CPI ML leaders, led by Vinod Mishra, protest at the Elasuremand Mandal Tahsildar office, demanding immediate action on land issues for the poor.

ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహణ

రెండు గ్రామాల.మూడు ప్రజా సమస్యలపై ఏలేశ్వరంలో మండల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయక త్వంలో ధర్నా నిర్వహించారు.జై అన్నవరం గ్రామం రెవిన్యూ.లో. సర్వే నెంబర్256 లో. ఏ 408 సెంట్లు. సర్వే నెం.246. లో.ఏ395. సెంట్లు.. సర్వేనెం.246-2. లో 100 సెంట్లు. మొత్తం 9 ఎకరాల 9 సెంట్లు. సీలింగ్.ప్రభుత్వ భూమిని వలస భూస్వామి.మాజేటి జగన్మోహన్రావు ఆక్రమణలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అనుభవిస్తున్క్ర మంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు…

Read More
MLA Varupula Sathya Prabha inaugurates development works in Prathipadu Mandal, emphasizing village development after NDA coalition's return to power.

ప్రత్తిపాడు మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం ఏలూరు,చినశంకర్లపూడి,పెద శంకర్లపూడి గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత ప్రభుత్వం పల్లెలను నిర్లక్ష్యం చేసి,పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అన్నారు.పంచాయతీలకు నిధులు లేకుండా చేసి,సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చింది అన్నారు.రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తుంది అన్నారు.ఈ…

Read More
Green Climate Team's Javi Ratnam advocates planting Jammi trees for health and well-being during Vijayadashami celebrations, distributing 1,000 saplings.

జమ్మి చెట్టు నాటి పెంచాలని గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు

జమ్మి చెట్టు నాటి పెంచండి, ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ లో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడిచిన 10 రోజులుగా విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు నాటి పెంచండి, పూజించండి అని ప్రచారం చేస్తూ వెయ్యి మొక్కలు పంపిణీ చేసామన్నారు. ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా నగరంలోని ప్రముఖ వ్యక్తులతొ జమ్మిచెట్టు మొక్కలు నాటించడం…

Read More
A tragic road accident at Shikaruganji Junction injured a 10-year-old boy whose arm was severed. The boy was rushed to the hospital for treatment.

షికారుగంజి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద హైవేపై సోమవారం లారీ, బస్సు ఢీకొన్న సంఘటనలో మహేశ్ అనే పదేళ్ల బాలుడి చెయ్యి తెగిపడింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని ప్రథమ చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More