Minister Kolusu Parthasarathi inaugurated CC roads in Musunuru mandal, aiming for rural development through the 'Palle Panduga' initiative.

ముసునూరులో 82.25 లక్షలతో సిసి రోడ్ల శంఖుస్ధాపన

ఏలూరు జిల్లాముసునూరు మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో 82.25 లక్షల వ్యయంతో చేపట్టిన 16 సిసి రోడ్లకు శంఖుస్ధాపన. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ధ్యేయం అన్నరాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు మంగళవారం ముసునూరు మండలంలోని…

Read More
Water contamination in petrol at a Jio petrol pump in Nandalagunta led to five cars and thirty bikes stalling, causing disputes with the staff.

జియో పెట్రోల్ పంపులో నీటి కలయిక, వాహనాలు నిలిచిపోయాయి

కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు కలవడంతో ఐదు కార్లు ,ముప్పై బైక్ ల వరకు ఇంజన్ లోకి నీరువెళ్లి వాహనాలు మరమ్మత్తులకు గురైనాయి .నీరు కలసిన పెట్రోల్ పోశారని హన దారులు పెట్రోల్ పంపు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.కోవూరు మండలం నందాలగుంట ఫెడోరా ఫ్యాక్టరీ సమీపంలోని జియో పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనాలు నిలిచిపోయాయి ,పెట్రోల్ ల్లో నీరు…

Read More
Kadapa District Collector Shivasankar Loteti announced a holiday for all schools and colleges on October 16, 2024, due to heavy rainfall caused by a cyclone.

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవు

కడప జిల్లాలో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యం లో, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి 16-10-2024 (బుధవారం) సెలవు ప్రకటించారు. అందులో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, మరియు అన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ సెలవు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకోబడింది. గత కొన్ని రోజులుగా కడప జిల్లాలో వర్షాలు నిరంతరం పడుతుండగా, పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. విద్యార్థులు…

Read More
Former Minister Kondru Murali Mohan emphasized the impact of the "Palle Panduga" program in promoting rural development in Rajam constituency. He announced free gas cylinders for women as a Diwali gift.

“పల్లె పండుగ” కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్

విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో “పల్లె పండుగ%”కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. మంగళవారం నాడు రేగిడి ఆమదాల వలస మండలంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేసేందుకు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన…

Read More
District Chairperson Srimajji Srinivasa Rao visited diarrhea victims in Gurl village, offering condolences to families affected by the illness. Medical facilities will be assessed.

గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శించిన చైర్ పర్సన్

కేంద్ర ఆస్పత్రి లో గుర్ల మండలం గుర్ల గ్రామ నికి చెంది డఏరియా తో చికిత్స పొందుతున్న బాధితులను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు గుర్ల మండలం, గుర్ల గ్రామ డయేరియా బాధితులను పరామర్శించి, డయేరియా తో చనిపోయి న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనంతరం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి లాగే పత్రికా సమావేశం అనంతరం గుర్ల గ్రామాన్ని సందర్శించి. అక్కడ వున్న బాధితులకు వైద్య…

Read More
MLA Ganababu inaugurated the additional classrooms and science lab at GVMC School in Sriharipuram, funded by Coromandel International Private Limited. Several leaders and officials participated in the event.

శ్రీహరిపురం లో GVMC స్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభం

పారిశ్రామికప్రాంతం 58 వ వార్డు శ్రీహరిపురం లో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిధులతో నిర్మించిన GVMC స్కూల్ అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగ దుర్గాప్రసాంతి, మరియు 58వ వార్డు టిడిపి మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి , వార్డ్ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, వార్డు ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల…

Read More
In Prathipadu constituency, the Village Festival program was held in Kommuru village, where MLA Burla Ramajaneyulu laid the foundation for development works. The event highlights the government's commitment to rural development despite opposition criticism.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండగ కార్యక్రమం

ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం లో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు. పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా కొమ్మూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనసిసి రోడ్ల నిర్మాణానికి కొమ్మూరు గ్రామం లో 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఒక వరం లాంటిది. ప్రభుత్వం చేస్తున్న పల్లెల అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది….

Read More