Chintalapudi Circle Inspector Ravindra emphasizes helmet use for riders, ensuring safety during accidents. Police conducted vehicle checks in Lingapalem Mandal.

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ సూచన

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్. రవీంద్ర గారు.ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్లు సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.

Read More
District SP G. Krishnakant and Collector inspected areas prone to flooding due to heavy rains forecasted in the next 48 hours. They ensured preparedness for emergencies.

పాత పెన్నా బ్రిడ్జి వద్ద కురుస్తున్న వర్షాల పరిశీలన

పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి మరియు పోట్టేపాలెం కలుజును కలెక్టర్ గారితో కలిసి పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్,IPS., గారు రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన మరియు జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, యస్.పి. గార్లు పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి పరిశీలించి R&B, NH డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మరియు…

Read More
During Dussehra, over 5,000 devotees participated in the Anna Samarpana program at the Durga Devi Temple in Salur. Local leaders and residents joined in the festivities.

దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం

దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.

Read More
Former ZPTC Karaka Sathyanarayana emphasizes village development under the coalition government. New projects for infrastructure were inaugurated.

గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంపై ఆశలు

కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు. మండలంలో మూడవరోజు పల్లి పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ఎం బెన్నవరం జిల్లేడుపూడి గాంధీనగరం శృంగవరం ఏపీ పురం గ్రామాల్లో పలు సిసి రోడ్లకు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు…

Read More
In Narasaraopet, citizens face difficulties due to lack of new appointments in the Tehsildar office. Leaders urge immediate action to resolve the issue.

నరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన

పల్నాడు జిల్లా,నరసరావుపేట లోని తాసిల్దార్ కార్యాలయంలో బదిలీ అయిన ఉద్యోగుల స్థానంలో, కొత్త వారిని నియమించక పోవడం వలన, మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పైన, పై అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకొని త్వరగా నియామకాలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను కోరడం అయినది, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, పీవీరావు మాల మహానాడు రాష్ట్ర…

Read More
The ITDA is committed to the development of tribals, inaugurated a cultural center and mini museum to promote tribal arts and heritage.

గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియం ప్రారంభం

గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధి సాధనకు కృషి చేస్తామని ఐటీడీఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. మంగళవారం కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీలో చింతమానుగూడలో గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్వతిపురం మన్యం జిల్లా ఐటిడిఏ పిఓ ఆశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఏజెన్సీలో గిరిజన యువత ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు అండగా ఉంటానని…

Read More
The Sirimanotsavam of Paiditalli Ammavari was celebrated with grandeur, witnessing massive participation and traditional rituals.

కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించి భక్తులకు ఆశీస్సులు అందించారు. సిరిమాను రధం…

Read More