Former YSRCP MLA Vasupalli Ganesh Kumar celebrated the conclusion of Navaratri with Maha Homa in Vizag, expressing gratitude for his position and community support.

వాసుపల్లి గణేష్ కుమార్ గారి నవరాత్రుల మహా హోమం

విశాఖపట్నం సౌత్ మాజీ వైయస్సార్సీపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు వైజాగ్ డిఫెన్స్ అకాడమీ 104 ఏరియా లో శ్రీ దుర్గా దేవి నవరాత్రుల ముగింపుకార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా హోమం నిర్వహించారు. మరియు ఈరోజు స్వామివారి నిమర్జనం కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ మా సౌత్ నియోజకవర్గ ప్రజలు నేనే ఎమ్మెల్యే అని గౌరవిస్తున్నారు ప్రజలు ఏ రోజు కూడా నన్ను ద్వేషించలేదు నేను ఈరోజు ఈ స్థాయిలో…

Read More
In Chintalapudi, MLA Rohan Kumar initiated CC road construction in five villages, emphasizing government efforts for rural development during the Palle Panduga event.

పల్లె పండుగ కార్యక్రమంలో రోషన్ కుమార్ శంకుస్థాపన

ఏలూరు జిల్లా చింతలపూడి చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో ఆరుకోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యప్పరాజు గూడెం కలరాయి గూడెం, ములగ లంకపాడు, బోగోలు, రంగాపురం గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ . బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అంతర్గత రహదారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదని రోడ్లన్నీ గుంతల మయంగా…

Read More
The "Palle Pandaga" program in Jayathi village, led by MPDO Bhanumurthy, initiated development projects and called for community engagement in village progress.

జయితి గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో బుధవారం ఎంపీడీఓ భానుమూర్తి, ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకుల ప్రతిపాదన మేరకు గ్రామ అవసరార్థం ముందుగా చేయవలసిన పనులు గుర్తించి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా, మాజీ సర్పంచ్ బెవర వీరు నాయుడు, మాజీ ఎంపిటిసి…

Read More
Authorities address illegal occupation of Hard High School land in Narasaraopet. The principal seeks government intervention to reclaim the property.

నరసరావుపేట హర్డ్ హైస్కూల్ స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు

నరసరావుపేటలోని హర్డ్ హైస్కూల్ స్థలాలపై కబ్జాదారుల కన్ను. హర్డ్ హైస్కూల్ , కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. హర్డ్ హైస్కూల్ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారన్నారు. ఈ హర్డ్ హై స్కూల్ 1883లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా గ్రామీణ బాలికలకు విద్యను అందించడానికి స్థాపించబడింది. 1930లో దీనిని మిడిల్ స్కూల్‌గా ఏర్పాటు చేసి 1946లో ఉన్నత పాఠశాలగా మార్చారు. ఎన్నో లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. తూర్పు కాంపౌండ్ వాల్ 10 ఎకరాలు వెస్ట్ కాంపౌండ్…

Read More
The "Palle Panduga" program was launched in Gajarayunivalsa village by MLA RVS K.K. Rangarao, emphasizing rural development and farmer benefits.

“పల్లె పండుగ” కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “పల్లె పండుగ” కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గo బాడంగి మండలం “గజరాయునివలస” గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్షుం నాయుడు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, బాడంగి మండలానికి గాను రూ6,61,30,000/- మంజూరైనట్లు తెలిపారు..అలాగే, పెద్దగెడ్డ నీరు ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి లబ్ధి…

Read More
Despite hopes for lower prices, liquor sales continue at previous rates, disappointing consumers. Drinkers express frustration over the ongoing high costs.

మద్యం ధరలు తగ్గని అంశంపై మందుబాబుల ఆవేదన

పాత రేట్లకే కొనసాగుతున్న మద్యం విక్రయాలు క్వార్టరుకు(180 ఎ.మ్.ల్ ) నూట యాభై రూపాయల వసూలు.. మద్యం ధరలు తగ్గించ లేదంటూ నిరాశ వ్యక్తం చేస్తున్న మందుబాబులు.. ఏ ప్రభుత్వం అయినా ఏమున్నది, సామాన్యులను దోచుకోవడం షరా మామూలే అంటున్న మద్యం వినియోగ దారులు.. క్వార్టరు మద్యం బాటిలు 99 రూపాయలకే ఇస్తారని అనుకున్న మందుబాబులు తీవ్ర నిరాశకు గురయ్యారు.. తొలి రోజే ఇలా జరిగితే ఇక మద్యం వ్యాపారులు కుమ్మ క్కయితే తమ జేబులు ఖాళీ…

Read More
Police arrested four employees for stealing ₹1.15 crore worth palladium metal powder from Parawada Pharma City. The case was solved within two days.

పార్వాడ ఫార్మాసిటీ మెటల్ పౌడర్ దొంగతనం చేదించిన పోలీసులు

పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రవీంద్ర హెరాయిస్ లో కోటి 15 లక్షలు విలువచేసే పల్లాడియం మెటల్ పౌడర్ దొంగతనం కేసును చేదించిన పోలీసులు…ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన మెటల్ పౌడర్ దొంగతనం జరిగినట్టు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టామని,అదే కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి…

Read More