MLA Shireesha Devi emphasizes timely pension distribution and reviews issues at Lakonda Secretariat in Rampachodavaram constituency.

సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శిరీష దేవి

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి , తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ లాక్కొండ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందించాలని, కొత్తగా వచ్చే పింఛన్ అప్లికేషన్ తీసుకొని వచ్చే జనవరి కెల్లా కొత్తవారికి పింఛన్ అందించే విధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. లక్కొండ సచివాలయ భవనాన్ని త్వరగా…

Read More
Serious allegations arise against the construction of Jagananna Colonies, highlighting shoddy work and corruption in housing schemes for the poor.

జగనన్న కాలనీలలో అవినీతి పండగ

జగనన్న కాలనీల పేరుతో పేదలకు అత్యంత నాసిరకంగా ఇళ్లు నిర్మించారు. శ్లాబులో మందం తగ్గిపోయింది…స్టీల్ రాడ్ల ఏర్పాటులోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇంటి నిర్మాణంలో కీలకమైన పునాదుల నిర్మాణంలోనూ అంతా మోసమే. పార్టీషియన్ వాల్ నిర్మాణంలోనూ వెడల్పు తగ్గించేశారు. కాలనీల పేరుతో కోట్లు గడించిన కాకాణి అండ్ బ్యాచ్ ఒక్కసారి ఈ ఇళ్ల మరుగుదొడ్డిలోకి వెళ్లగలరా. పేదలంటే అంత అలుసా…ఇంత దారుణమైన వ్యక్తులను ఎప్పుడూ చూడలేదు. ఒక్క ఈ కాలనీలోనే రూ.20.50 లక్షలతో మట్టి తోలినట్టు బిల్లులు చేసుకున్నారు….

Read More
On Valmiki Jayanti, Minister Savitamma pays tribute at the Valmiki statue in Penugonda, emphasizing the significance of the Ramayana.

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళి

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెనుగొండ మండల కేంద్రం బోయ వీధి నందు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్రమైన రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More
Minister Kondapalli Srinivas visits Gurl Mandal to address the diarrheal outbreak, ensuring medical assistance and water quality checks.

గుర్ల మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన

డయేరియా బారిన పడి స్థానిక వైద్య శిబిరంలో చికిత్స వారిని పరామర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడి డయేరియా ప్రబలడానికీ కారణాలపై ఆరా తీసిన మంత్రి. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలు, తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా వుంది, వారంతా కోలుకుంటున్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసు…

Read More
Former MLA Uma Shankar Ganesh urges immediate sand supply to laborers and calls for public participation in the peace rally scheduled for the 21st.

ఇసుక సరఫరా కోసం శాంతి ర్యాలీకి పిలుపు

ఇసుక కోసం చేపడుతున్న శాంతి ర్యాలీకి ప్రజలు తరలి రావాలని పిలుపు… భావన కార్మికులకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే (Former MLA) ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన క్యాంప కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఐదువేల మంది కుటుంబాలు,భవన కార్మికులు మూడు నెలల నుంచి పస్తులు ఉన్నారని,…

Read More
In Hanavalla village, Adoni Mandal, MLA Dr. Parthasarathi highlighted the government's commitment to village development during the Village Festival program.

హనవాళ్ళ గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాళ్ళ గ్రామంలో కూటమి ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గ్రామానికి రావడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ ఉంటామని తెలిపారు.గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లే సమస్య తెలుసుకొని అలాగే రోడ్లు డ్రైనేజీలు ఇంకా చాలానే ఉన్నాయని అలాగే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ మరి ఎంపిటిసి గ్రామ పెద్దమనిషి నారాయణప్ప అందరూ కలిసి…

Read More
The Andhra Pradesh government celebrated "Maharshi Valmiki Jayanti" at the district level in Amalapuram, with District Collector R. Mahesh Kumar honoring Valmiki's portrait.

మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్ర స్థాయి వేడుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మహర్షి వాల్మీకి జయంతి”ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించింది, ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మహర్షి వాల్మీకి చిత్రానికి పుష్పాలంకరణ చేయడం ద్వారా ఈ వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, మహర్షి వాల్మీకి గూర్చి ప్రాథమిక సమాచారాన్ని పంచుకున్నారు. “మహర్షి వాల్మీకి మాకు ప్రేరణ,” అని కలెక్టర్ చెప్పారు, ఆయన రచనలు మరియు సందేశాలను…

Read More