MLA Vemireddy Prashanthi Reddy laid the foundation for cement roads under the Palle Panduga initiative, led by CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan.

పల్లె పండుగలో 55 లక్షల సిమెంట్ రోడ్ల శంకుస్థాపన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమం. కోవూరు మండల కేంద్రంలోని కోవూరు పంచాయతీ నందు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల 55 లక్షల అంచనా విలువతో అంతర్గత సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో…

Read More
Sri Vigneshwara Taxi Service was relaunched at Visakhapatnam International Airport, with advanced features like geo-tracking, benefiting passengers, especially at night.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీ విజ్ఞేశ్వర టాక్సీ సర్వీస్ ప్రారంభం

విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శ్రీ విజ్ఞేశ్వర ప్రైవేట్ టాక్సీ సర్వీస్ విశాఖపట్నం సి పి ప్రారంభించడం జరిగినది ఈ యొక్క టాక్సీ సర్వీస్ గురించి మాట్లాడుతూ రాత్రిపూట వచ్చే ప్లేస్ సంబంధించి పాసింజర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఒక్క ట్యాక్సీ జియో టాక్ కలిగి ఉంటాయని టాక్సీ ఏమైనా లేట్ అయిన ఎక్కడ ఉంది ఎంతసేపు లో వస్తుంది ఈజీగా తెలియపరచవచ్చు అందరికీ సౌకర్యంగా ఉండాలని ఈ యొక్క టాక్సీ సర్వీస్ రీ…

Read More
A poisonous creature was found in the sambar at Ganesh Mess in Nellore's Brindavanam area, raising concerns among customers about food safety.

గణేష్ మెస్ సాంబారు లో విష జంతువు జెర్రీ…

నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో గణేష్ మెస్ నడుపుతున్నాడు. ఇది పేరుకు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత మాదిరిగా భోజనం చేసే సాంబార్లో విష జంతువు (జెర్రీ) ప్రత్యక్షమైనది. ఈ భోజనం చేసిన వారికి ప్రాణహాని కూడా ఉండవచ్చు అని భోజన ప్రియులు చెబుతున్నారు. ఇలాంటి మెస్సుల మీద ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ మెస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సింది

Read More
The Kummara Shalivahana Association announced that their elections will be held in November. Leaders emphasized that the elections will be conducted fairly.

నవంబర్‌లో కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు

నవంబర్ నెలలో కుమ్మర శాలివాహన ఎన్నికలు నిర్వహిస్తాం… నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహిస్తామని ఆ సంఘ సభ్యులు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ద్వారా తెలిపారు. ఈ ఎన్నికలను న్యాయబద్దంగానే నిర్వహిస్తాం అని కుమ్మర శాలివాహన సంఘం నేతలు* తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More
CPM organized a protest near Dasannapeta opposing electricity tariff hikes and smart meters. Reddishankar Rao represented the party with activists participating.

సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుదలపై నిరసన

దాసన్నపేట విద్యుత్ భవనం వద్ద ఈరోజు ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. విద్యుత్ చార్జీల పెంపుదల మరియు స్మార్ట్ మీటర్ల పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిపిఎం పార్టీ తరపున రెడ్డిశంకర్రావు ప్రాతినిధ్యం వహించారు. అతనితో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పెంచే విధంగా విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసించారు. ఇది సామాన్య ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్ల అమలు వల్ల…

Read More
Mock polling conducted at ZP Girls High School, Nuzividu, to educate girls on election processes and voting awareness.

జడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో మాక్ పోలింగ్ కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఆవరణములో బాలికలకు గురువారం మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటర్ లిస్ట్ ప్రకటించి, తరగతి ఆయా సెక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ ముద్రించడం, పోలింగ్ ఏజెంట్ల ఏర్పాటు, పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల నియామకంతో సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోకుండా ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సోషల్ అసిస్టెంట్ ఎం సలోమి మాట్లాడుతూ 6, 7 తరగతులకు చెందిన…

Read More
Shireesha Devi urges citizens to promote Valmiki Ramayana for future generations during Valmiki Jayanti celebrations in Rampachodavaram.

వాల్మీకి రామాయణం ప్రచారం కోసం శిరీష దేవి సూచనలు

రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు వాల్మీకి రామాయణాన్ని అవగాహన చేసుకుని రానున్న తరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక వాల్మీకి పేటలోని వాల్మీకి జయంతి పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి, మాజీ శాసనసభ్యులు సీత శెట్టి వెంకటేశ్వరరావు. జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షులు గొర్లె చిన్న నారాయణరావు. హాజరై వాల్మీకి విగ్రహానికి…

Read More