Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance.

పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.

Read More
Retired teachers in Bobbili were honored in a special ceremony organized by local TDP leaders, celebrating their contributions to education.

బొబ్బిలి కోటలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం

విజయనగరం జిల్లా,బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను బొబ్బిలి కోటలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు మరియు విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు . సుంకరి సాయిరమేష్ గారు ఆధ్వర్యంలో , ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు . రాంబర్కి శరత్ , బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ…

Read More
MLA Prashanti Reddy emphasizes the government's commitment to rural progress through initiatives like the Pallai Panduga and infrastructure development.

పల్లెటూళ్ల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు

ముఖ్యమంత్రి (Chandrababu Naidu) ఉప ముఖ్యమంత్రి (Pawan Kalyan)గార్ల సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు మైపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి పడమర పాళెం మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మత్స్యకార సంఘాలకు చెందిన పెద్ద కాపులు శాలువాలు పూల బొకేలతో సన్మానించారు. పడమరపాలెం మత్స్యకార కాలనీలో నిర్మిస్తున్న బంగారమ్మ…

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of preventing anemia in pregnant women and children under five by ensuring proper nutrition.

గర్భిణీల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు,ఐదేళ్లలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సీడిపిఓలను ఆదేశించారు. రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం అనుమతి పొందిన ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతి గర్భిణీకి ఒక కార్డు ఇవ్వాలని, ఆమె క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాటిని ఆ కార్డు నందు నమోదు చేయాలన్నారు. గర్భిణీలు రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత సీడిపిఓ…

Read More
Under Special Officer Prameela Gandhi’s leadership, officials visited Kuntubhuktavalasa to assess the anganwadi center and school infrastructure.

కుంటుభుక్తవలస గ్రామంలో ప్రత్యేక అధికారి గ్రామ సందర్శన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటుభుక్తవలస గ్రామంలో గురువారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల వద్ద ఉన్న పాత పాఠశాల భవనాన్ని తొలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాను మూర్తి, తహసిల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్ కొ రిపిల్లి బంగారమ్మ, ఎంపీటీసీ చప్ప సూర్యకుమారి, తదితరులు…

Read More
CPM Party Submits Petition to Reduce Electricity Charges

విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ వినతి

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అక్టోబర్18వ తేదీ అనగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయాలు వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర ,జిల్లా కమిటీలు పిలుపు మేరకు కొమరాడ మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద షిఫ్ట్ ఆపరేటర్ వేణుగోపాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ…

Read More
Deputy Zonal Manager N. Sitaram inaugurated the new Bank of India branch at Jaddangi, offering a wide range of loans and services starting today.

జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో అన్ని రకాల లోన్లు అందుబాటులో

జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో కస్టమర్ దేవుళ్ళకు నేటి నుండి అన్ని రకాల లోన్లు,సేవలు అందుబాటులో ఉంటాయని విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్.సీతారామ్ మీడియాకి తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో బ్యాంకు అఫ్ ఇండియా శాఖ నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాస్ కృషితో బ్యాంకుకి అన్ని రకాల సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయడం…

Read More