In Chodavaram, a community fridge was inaugurated to prevent hunger, allowing donations and the distribution of food to those in need, initiated by Sadbhavana Community Team.

సాధారణ ప్రజల కోసం కమ్యూనిటీ ప్రిడ్జి ప్రారంభం

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్థానిక వినాయకుడి గుడి ప్రాంగణo వద్ద సద్భావన కమ్యూనిటీ టీమ్ చోడవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని నూతన ఆలోచనతో ఈరోజు చోడవరం పట్టణంలో కమ్యూనిటీ ప్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా డొనేషన్ చేయవచ్చు మరియు వివిధ కార్యక్రమాలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వృధాగా పోకుండా ప్యాకింగ్ చేసి కేవలం శాకాహారం మాత్రమే ఫ్రిజ్లో ఉదయం ఎనిమిది8:35 నుండి రాత్రి 9:30…

Read More
The ITDA Project Officer emphasized the importance of education and extracurricular activities for students during a surprise inspection at KGBV in Parvathipuram Manyam district.

చదువు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 18న చదువుతోపాటు ఇతర కార్యకలాపాలు ఆసక్తి పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సబ్ కలెక్టర్ ఆ సుత్రోస్ శ్రీవత్సవ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము కేజీబీవీని శుక్రవారం వివో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిని మరియు ఇతర రిజిస్టర్ లను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More
Sand tractor drivers in Jangareddigudem protested against illegal cases filed against them, highlighting the challenges they face in their livelihood.

జంగారెడ్డిగూడెలో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్డు బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకను తోలుకోనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బలాయిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక డ్రైవరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయానికి పాల్పడ్డాడు. తోటి డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోబోయే నా డ్రైవర్ను వారించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను పోలీసులు ఇసుకను తోలుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని తమకు జీవనోపాధి కల్పించకుండా ఇటువంటి…

Read More
The Palle Panduga program, led by CM N. Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan, was held in Kovuru, highlighting development initiatives in the region.

కోవూరులో పల్లె పండుగ కార్యక్రమం

కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం లోని ఇందిరమ్మ కాలనీ మరియు వావిళ్ళ గ్రామాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు, ఈ సందర్భంగా విడవలూరు ఇందిరమ్మ కాలనీ నందు 10 లక్షలతో అలాగే వావిళ్ళ గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం…

Read More
Dr. B.R. Ambedkar announced that students from 11 Gurukula schools participated in a science fair, emphasizing the advancements in government schools.

గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి 11 గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల తో పోటీపడి ముందుకు వెళ్తున్నాయని, గడిచిన ఐదు సంవత్సరాల్లో పాఠశాలలో విద్యార్థులు దగ్గరని అన్నారు.ప్రైవేటు పాఠశాలల్లో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు…

Read More
District Collector Dr. B.R. Ambedkar assured that the diarrhea situation in Gurl village is under control, following his visit to assess sanitation and water supply conditions.

గుర్ల గ్రామంలో డ‌యేరియా వ్యాధి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందన

గుర్ల‌లో డ‌యేరియా వ్యాధి త‌గ్గుమ‌ఖం ప‌ట్టింద‌ని, ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. ఆయ‌న గుర్ల గ్రామంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పారిశుధ్యం, త్రాగునీటి స‌ర‌ఫ‌రా, పైప్‌లైన్ల‌ను ప‌రిశీలించారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. సెప్టెక్‌ట్యాంకుల‌నుంచి వ‌చ్చే వ్య‌ర్ధాలు కాలువ‌ల్లో క‌ల‌వ‌కుండా చూడాల‌ని, భూగ‌ర్భ జ‌లాలు, త్రాగునీరు ఎక్క‌డా క‌లుషితం అవ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగుల యోగ‌క్షేమాల‌ను విచారించారు. స్థానిక ఎంఈఓ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల…

Read More
The CPM party criticized the new electricity law imposed by the state government, demanding the cancellation of excessive charges and smart meter implementations during a recent protest in the region.

విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దీక్ష

ఇటీవల కాలంలో తీసుకువచ్చినటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి అదిక కరెంట్ చార్జీల పేరుతో వసూలు చేస్తుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ గతంలో వాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని. విద్యుత్ చార్జీల్లో ఇందన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెక్స్లు వెంటనే రద్దు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ స్మార్ట్ మేటర్ లు బిగింపు నిలుపుదల…

Read More