PM Modi arrives in Amaravati to relaunch capital works and lay foundation stones for 18 major projects. Huge crowds and farmers mark the grand event.

అమరావతిలో మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మరోసారి కేంద్రంలోకి వచ్చింది. పునఃప్రారంభోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్యక్రమానికి హాజరయ్యారు. కేరళ తిరువనంతపురంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమం అనంతరం ఆయన నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వెళ్లిన వెంటనే ప్రధాని భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి…

Read More
A sea of people gathered in Amaravati for the capital relaunch event. The region turned festive with grand arrangements and cultural shows.

జనసంద్రంగా మారిన అమరావతి రాజధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ఉదయం నుంచే అమరావతిలోకి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం ప్రారంభమైంది. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. వేదిక చుట్టూ ఎక్కడ చూసినా జన సముద్రమే కనిపించింది. ఈ…

Read More
PM Modi lands in Vijayawada to relaunch Amaravati works. Massive public gathering marks the grand event in the capital region.

అమరావతి పునఃప్రారంభానికి మోదీ రాక

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఒక క్రొత్త ఆరంభంగా, నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తిరువనంతపురం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక అధికారిక విమానంలో చేరుకున్నారు. ప్రధానిని అక్కడ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో ఏపీ సచివాలయం…

Read More
A state-of-the-art missile test facility near Amaravati enhances both development and strategic importance for Andhra Pradesh.

అమరావతికి గుల్లలమోద క్షిపణి కేంద్రం వరం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు మోదీ వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో రూ.1500 కోట్ల తొలి దశ పనులు ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు, అమరావతిని దేశ వ్యూహాత్మక పటంలో కీలక స్థానానికి చేర్చనుంది. ఇది కేవలం కృష్ణా జిల్లానే కాకుండా, రాష్ట్ర రాజధాని సమీపంలోని ప్రాంతాలకు అభివృద్ధి దిశగా ఊతమిస్తుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు…

Read More
A new six-lane bridge over Krishna River enables faster, hassle-free travel to Amaravati, bypassing Vijayawada traffic entirely—bringing big relief to commuters.

అమరావతికి నేరుగా వెళ్లే కొత్త వంతెన సిద్ధం

అమరావతికి ప్రయాణించే వారికీ ఇది నిజంగా శుభవార్త. ఇప్పటివరకు విజయవాడ నగరంలోకి ప్రవేశించి, గంటల తరబడి ట్రాఫిక్‌లో కూరుకుపోయే బాధ అనివార్యం. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదన్న మాట. కృష్ణా నదిపై నిర్మించిన 3.11 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల భారీ వంతెన ప్రజల వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. ఈ వంతెన ద్వారా ట్రాఫిక్‌కు లోనవకుండా నేరుగా అమరావతికి చేరే అవకాశం లభిస్తోంది. పశ్చిమ బైపాస్‌లో భాగంగా నిర్మించిన ఈ వంతెన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Read More
Iron sculptures steal the show at Amaravati’s redevelopment launch. PM Modi to officially kick off the capital’s rebuilding efforts amid huge public turnout.

అమరావతిలో ఐరన్ శిల్పాల ప్రత్యేక ఆకర్షణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప‌నులు మరికాసేపట్లో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని పునర్నిర్మాణ పనులకు సంబంధించి వేదికలు, ఏర్పాట్లు పూర్తి కావడంతో వేడుకలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు అమరావతి ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాలచక్రం, ఎన్టీఆర్ విగ్రహం, బుద్ధుడు, సింహం, ప్రధాని మోదీ విగ్రహం, మేక్…

Read More
An ambulance collided with a motorcycle near Giddalur Chanakya School, leaving the rider seriously injured. He was rushed to the hospital in critical condition.

గిద్దలూరులో అంబులెన్స్ ఢీకొన్న మోటార్ సైకిల్

గిద్దలూరులో చాణక్య స్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక అంబులెన్స్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు వచ్చాయి. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి దారుణంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తక్షణం ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం ప్రకారం, అంబులెన్స్ వేగంగా వెళ్లిపోతుండగా బైక్ సోదరుడు జాతీయ రహదారిపై పయనిస్తున్నాడు. అంబులెన్స్ అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడం జరిగింది. ప్రమాదం తీవ్రత…

Read More