CPI(M) State Secretary V. Srinivasa Rao conducted a meeting with party workers in Tiruvuru town, guiding them on public issues as part of the public struggle program.

తిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసు నందు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరువూరు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై కొనసాగే ప్రజాపోరు తిరువూరు నియోజకవర్గంలో విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిత్దేశాన్ని చేశారు.

Read More
District Panchayat Chairman Majji Srinivas and former minister Sidiri Appalaraju criticized the government's failure to address the diarrhea outbreak in Gurl Mandal.

గుర్ల మండలంలో డయేరియా పై తీవ్ర విమర్శలు

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మరియు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రైస్ మీట్ పెట్టి విజయనగరం జిల్లా గుర్ల మండలం లో నీ డయేరియా బారిన పడిన వారిని ఉద్ధేశించి ప్రభుత్వం విఫలమైందని ఘాటుగా మాట్లాడిన ధానికి ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి…

Read More
The Palle Panduga program was held in Mikkilampeta under the leadership of CM Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan. MLA Vemireddy Prashanthireddy inaugurated internal cement roads worth five lakhs.

మిక్కిలంపేటలో పల్లె పండుగ కార్యక్రమం

కొడవలూరు మండలం మిక్కిలంపేట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మిక్కిలంపేట గ్రామంలో ఐదు లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసారు .ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంయల్ఏ కి స్థానిక నాయకులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు . ఈ సందర్భంగా…

Read More
An unidentified woman's body washed ashore at Maipadu Beach. The police identified her as Annama Prameela from Nellore, who went missing after an argument with her husband.

మైపాడు బీచ్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది సమాచారం అందుకున్న ఇందుకూరుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు అనంతరం ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి వివరాలు మేరకు సముద్రం నుండి కొట్టుకు వచ్చిన మృతదేహం నెల్లూరుకు చెందిన అన్నం ప్రమీల అనే మహిళగా గుర్తించామని గత రాత్రి భర్తతో గొడవపడి తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు…

Read More
Kurupam MLA T. Jagadishwari announced the Village Festival program to restore the glory of villages, with significant infrastructure developments supported by government funding.

కురుపాం మండలంలో పల్లె పండుగ కార్యక్రమం

పల్లెలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఆదివారం నాడు కురుపాం మండలం ఉరిడి పంచాయితీలో…

Read More
On October 23, 2024, a meeting will be held to strengthen the Congress Party in Araku Valley, led by General Secretary Pachi Penta Shanta Kumari.

అరుకు వేలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సమావేశం

అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి! తేదీ 23.10.2024న ఉదయం 10 గంటలకు అరకు వేలి అంజలి రెసిడెన్సి ప్రాంగణము వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీమతి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో అరకు వేలినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతం.కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం…

Read More
Government officials have demolished a foundation in Jagananna Colony, Chodavaram, without prior notice.

చోడవరం జగనన్న కాలనీలో అనాధికార కూల్చివేత

అనకాపల్లి జిల్లా చోడవరం లో చీడికాడ వెళ్లే మార్గంలో ఉన్న జగనన్న కాలనీలో కట్టిన పునాదిని తొలగించిన ప్రభుత్వ అధికారులు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి అండగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 2018లో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ పొందిన ఎలిశెట్టి నాగమణి ఇచ్చి ఉన్నారు. జిల్లా కలెక్టర్కు తెలియపరచి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే ధర్మ శ్రీ బాధితురాలకు భరోసా కల్పించారు.

Read More