In Pithapuram, Dalit Sarpanch Ballu Rajini was insulted during a festival event, raising concerns over caste discrimination and local governance.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని…

Read More
AP Congress leader Pachipenta Chinnaswamy emphasizes the need for ITDA meetings to address tribal issues and demands immediate action from the state government.

గిరిజన సమస్యలపై చర్చకు ఐటిడిఏ సమావేశం అవసరం

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మీడియా మిత్రులతో! మాట్లాడుతూ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ లాంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరపాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సమస్యల పైన విస్మరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ఐటీడీలలో తక్షణమే మినీ అసెంబ్లీ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్య…

Read More
AITUC held a rally to the Vizianagaram Collectorate, demanding the government implement its promise to continue volunteer services and pass a resolution in the assembly.

వాలంటీర్ల విధులు కొనసాగించాలని ఏఐటీయూసీ ర్యాలీ

వాలంటీర్లను కొనసాగిస్తుమన్న కూటమి ప్రభుత్వ హామీ అమలు చేయాలని, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Read More
Residents of Kandalapadu Colony protested, led by Palamoori Mohan, demanding removal of iron poles blocking the road. A memorandum was submitted to the district collector.

కందులపాడు కాలనీలో ఇనప స్తంభాలు తొలగించాలంటూ నిరసన

అమలాపురం బండారులంక గ్రామంలోని కందులపాడు కాలనీలో సీసీ రోడ్డుకు అడ్డంగా దారిలో వెళ్లేందుకు వీలు లేకుండా ఇనప స్తంభాలు పాతారని అట్నుంచి ఎవరూ రాకుండా కొంతమంది ఇబ్బంది పెడుతు న్నారని గ్రామంలో ఉన్న పంచాయతీ సిబ్బంది గానీ సర్పంచ్ గాని పట్టించు కోవట్లేదు అంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పాలమూరి మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడ్డారు.

Read More
Joint Collector S.S. Shobika informed that 146 grievances were submitted during the PGRS program held at the District HQ to address public concerns.

జిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More
Deputy Chief Minister Pawan Kalyan visited Gurl to address the concerns of diarrhea patients and assess the drinking water supply. His tour included discussions with local women and officials.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్లలో పర్యటన

జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి స్థానిక పి.హెచ్.సి.లో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ఎ స్.ఎస్.ఆర్. పేట వద్ద రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి గ్రామానికి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్న డిప్యూటీ సి.ఎం. గుర్ల గ్రామంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ను పరిశీలించి గ్రామ మహిళలతో మాట్లాడిన డిప్యూటీ సి. ఎం. పర్యటనలో పాల్గొన్న మంత్రి…

Read More
Assembly Speaker Chintakayala Ayyanna Patra emphasized the development of Narsipatnam constituency, announcing the allocation of 40 crores for various projects during a recent event.

నర్సీపట్నం అభివృద్ధి కోసం 40 కోట్ల నిధులు

నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పెద గొలుగొండ పేట గ్రామంలో నిర్వహించిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 లక్షలతో నిర్మించనున్న పెద గొలుగొండపేట-వెదురుపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అందుకుగాను నియోజకవర్గానికి 40 కోట్లు నిధులు…

Read More