CPM district secretary D. Venkanna has demanded an immediate halt to the illegal layout activities by Vaibhav Habitats in Arli village, violating VMDA regulations.

వైభవ్ హేబిటేట్స్ అక్రమ లే-అవుట్‌ పై సిపిఎం డిమాండ్

కె కోటపాడు, మండలం,ఆర్లి గ్రామపంచాయతీ పరిదిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఎ) నుంచి పూర్తి అనుమతులు పోంద కుండానే వైభవ్ హేబిటేట్స్ 46.62 ఎకరాల్లో అక్రమంగా లే-అవుట్ పనులు చేపాడుతుందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న. డిమాండ్ చేసారు మంగళవారం లేఆవట్ ప్రాంతాన్ని పరీశీంచిన అనంతరం అయిన మాట్లాడారు.వైభవ్ లేఆవట్ యాజమాన్యం 18.26 ఎకరాల్లో లే-అవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకొని, మిగిలిన భూమిలో అక్రమంగా చేరవేగంగా…

Read More
Five students from Gajapatinagaram have secured jobs in the Army Agnipath scheme, expressing gratitude for the support received from their college faculty.

గజపతినగరం విద్యార్థులు అగ్నిపత్‌లో ఉద్యోగాలు

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రతిభ డిగ్రీ కాలేజీలో చదివిన ఐదుగురు విద్యార్థులకు ఆర్మీ అగ్నిపత్ లో ఉద్యోగాలు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కరస్పాండెంట్ ఎం. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు అందించిన సహకారం మరువలేనిదని ఐదుగురు యువకులు తెలిపారు. డిగ్రీ రిలీవ్ అయిన వెంటనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని రామునాయుడు, ప్రసాద్, సత్యనారాయణ, అబ్దుల్, కిరణ్, తెలిపారు. వీరికి కాలేజీ అధ్యాపక సిబ్బంది ఘనంగా అభినందించారు.

Read More
Sarpanches expressed concerns over the functioning of secretariat staff and urged the government to merge these jobs with the Gram Panchayat for better efficiency.

సచివాలయ ఉద్యోగాల విలీనం చేయాలనే సర్పంచుల విజ్ఞప్తి

సచివాలయానికి వస్తున్న ఉద్యోగస్తులు ఏ పని చేస్తున్నారో ఏంటో తెలియకుండా మాకు అర్థం కావట్లేదని మండిపడిన సర్పంచులు అవసరమైతే సచివాలయ ఉద్యోగాల్ని గ్రామపంచాయతీ లోని విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం అధికారుల్లో వచ్చిన వెంటనే అదే పని చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ పని చేయాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసి వారి యొక్క సమస్యలను వెంటనే…

Read More
Minister Dr. Pemasani Chandrashekar inaugurated a CC road in Pattipadu, emphasizing development projects and community support in Guntur district.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సి.సి రోడ్ ప్రారంభోత్సవం

పత్తిపాడు కేంద్రంలోని రూ. 12 లక్షల విలువైన సి.సి రోడ్డు సోమవారం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. 4 కి.మీ. మేర భారీ ర్యాలీసీసీ రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెమ్మసాని గారికి నియోజకవర్గంలోని కోయ వారిపాలెం మొదలు ప్రత్తిపాడు టౌన్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీతో కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ర్యాలీలో భాగంగా తమకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు నాయకులు ప్రజలను…

Read More
In Sangam, DSP Venu Gopal emphasized the sacrifices of police martyrs while paying tribute on Police Martyrs Memorial Day.

సంగంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

కర్తవ్య బాటలో భాగంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని సంగం మండలం లో సీఐ. వేమారెడ్డి, ఎస్ ఐ రాజేష్. ఆధ్వర్యంలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీస్ స్టేషన్ సముదాయంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సమన్వయంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలీసు…

Read More
In Bobbili, various events are organized from October 21 to 31 to commemorate Police Martyrs' Day under the direction of SP Vakul Jindal.

బొబ్బిలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణంలోజిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు,పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా, అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి,బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ వివరించారు. ఈరోజు ర్యాలీ ,ఒకరోజు కొవ్వొత్తులతో ర్యాలీ, బెడ్ క్యాంపు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో…

Read More
In Nellore district, CI Vema Reddy addressed the drainage issues near Kenara Bank, ensuring smooth traffic flow and receiving praise from the local community.

సీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం

నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై…

Read More