In Nellore, women protested against the establishment of a liquor shop in a sensitive area. YSRC leaders joined them, expressing support and urging the government to reconsider the location.

నెల్లూరులో మద్యం షాపు వ్యతిరేకంగా మహిళల ధర్నా

నెల్లూరు 16వ డివిజన్ లో స్కూలు పక్కన 100 కుటుంబాలు నివసించే అపార్ట్మెంటు కు ముందు మరియు , రోజుకు షుమారు 2000 మంది వరకు ట్రావెల్స్ బస్సులు కోసం వేచి ఉండే సున్నితమైన ప్రాంతంలో .. ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు ను నిరసిస్తూ మహిళలు చేస్తున్న ధర్నాలో వారితో కలిసి పాల్గొని సంఘీభవం తెలుపుతున్న ..వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరియు వైస్సార్సీపీ…

Read More
asupalli Ganesh Kumar provided ₹5,000 financial assistance to Kadiri Apparao's family for the expenses related to his mother's death anniversary. This support reflects his commitment to the community in Visakhapatnam.

కదిరి అప్పారావుకు ఆర్థిక సాయం అందించిన వాసుపల్లి గణేష్

విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గ 39వ వార్డుకు చెందిన కదిరి అప్పారావు కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందించారు. బుధవారం ఉదయం ఆశీలమెట్ట కార్యాలయంలో సొంత నిధులతో రూ. 5000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. కదిరి అప్పారావు తల్లి కదిరి కళ్యాణి ఇటీవల మరణించడంతో, ఆమె వర్ధంతి ఖర్చులకు ఈ సాయం ఇచ్చారు. వాసుపల్లి గణేష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ ప్రజలతో తనది విడదీయరాని బంధమని చెప్పారు. ప్రజల…

Read More
In Ambajipet, Surya Teja encountered a snake while working at a coconut warehouse. With the help of snake catcher Varma, they safely captured the snake

ఎర్రా ప్రగడ సూర్యతేజ పాము బంధించిన ఘటన

అంబాజీపేటకు చెందిన ఎర్రా ప్రగడ సూర్యతేజ కొబ్బరి కాయలు నిలువ చేసే గొడౌన్లో గోధుమ్ త్రాసు ఆల్చల్ చేసింది. అందులో పని చేసే వ్యక్తి సూర్య తేజకు పామును చూశానని తెలియపరచగా, వెంటనే సూర్యతేజ స్నేక్ వర్మను పిలిపించాడు. పాము ఉన్న స్థలం నుంచి కొబ్బరికాయలు ఖాళీ చేసి చూడగా, ఆ పాము వెంటనే మురికి నీరు వెళ్లే డ్రైన్ లోకి వెళ్లింది. నెర్పుగా గొట్టాలతో గెంటి లోపల ఉన్న పామును బయటకి రప్పించిన వర్మ, ఆ…

Read More
Former Chief Minister Y.S. Jagan Mohan Reddy responded to the tragic incident involving a student in Badvel, highlighting increasing violence against women.

దస్తగిరి అమ్మ ఘటనపై జగన్ స్పందన

బద్వేల్ నియోజకవర్గ గోపవరం మండలంలోని దస్తగిరి అమ్మ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై విగ్నేష్ పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్కి చేరుకోవడంతో, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆర్డీవో చేత ఐదు లక్షల చెక్కును అందించడం జరిగింది. ముఖ్యంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించిన…

Read More
The police in Parvathipuram held a remembrance event for martyrs, showcasing weapons to students for awareness.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఉపయోగించే గన్నలు, బాంబులు, మరియు మిషన్ గన్నలు పిల్లలకు ఎగ్జిబిషన్ గా చూపించి మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, మరి డి.ఎస్.పి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Former MLA Uma Shankar Ganesh criticized Speaker Ayanna Patra for misleading statements about sand prices. He raised concerns over the government's false promises.

అయ్యన్నపాత్రుడిపై ఉమాశంకర్ గణేష్ విమర్శలు

అక్టోబర్ 21వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గొలుగొండ పేట పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నా పై చాలా విమర్శలు చేయడం జరిగిందని మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. దొంగ ఇసుక అన్నప్పుడు అసలు ట్రాక్టర్కు 6500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. గుడిసెట్టి నాయకులు అల్లిపూడి నుంచి కూడా వచ్చారన్న సంగతి అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని…

Read More
The Congress Party protested in Eluru for not implementing the free bus service promise for women. Party leaders urged the Chief Minister to fulfill the commitment.

మహిళల ఉచిత బస్సు సౌకర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచిన కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణికులను కలిసి వారి యొక్క విన్నపాలను సీఎం గారిని అడ్రస్ చేస్తూ పోస్ట్ కార్డులు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళల…

Read More