MLC Ram Subbareddy addressed the media about the issues faced by Nawabupet residents due to the Dalmia Cement Factory, emphasizing the need for immediate action from authorities to prevent flooding.

నవాబుపేటలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీపై ఎమ్మెల్సీ వ్యాఖ్యలు

కడప జిల్లా కడప జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఎమ్మెల్సీ రాం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మైలవరం మండలం లోని నవాబుపేటకు చెందిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందన్నారు. వర్షాలు వచ్చినప్పుడు, ఎక్కువ నీరు గ్రామంలోకి వెళ్లడం కాకుండా, దాదాపు 500 ఎకరాలు మునిగి పోతాయని చెప్పారు. గత 11 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతుండగా, యాజమాన్యం స్థానిక అధికారుల సహాయంతో సామాన్య ప్రజలపై న్యాయాన్ని నిలబెట్టాలని లేదు. మునిగిన…

Read More
Police have apprehended eight tipper trucks involved in illegal night sand transportation in Buchi Mandal, revealing a concerning trend of unlawful activities.

బుచ్చి మండలంలో అక్రమ ఇసుక రవాణా

బుచ్చి మండలంలో రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాలో భాగంగా ఇసుకను టిప్పర్లలో యాదృచ్చికంగా తరలిస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రజలకు ప్రమాదకరం, అలాగే శాశ్వతంగా శ్రమ దుర్వినియోగానికి దారితీస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్య తీసుకున్నారు. బుచ్చి మండలంలో ఇసుకలోడ్‌తో వెళ్తున్న ఎనిమిది టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ టిప్పర్లు పోట్టే పాలెం రీచ్ వద్ద నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంకా ఈ అక్రమ రవాణా…

Read More
Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon.

పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల…

Read More
CITU district president participated in farmers' protest in Palakonda, demanding immediate irrigation water supply and compensation for losses.

రైతుల ఆందోళనకు సిఐటియు మద్దతు

అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా జరిగిన రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకొండ మండలం వ్యవసాయ భూములకు తోటపల్లి ఎడమ కాలువ 7, 8 బ్రాంచ్ ల వివిధ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు తక్షణమే అందించాలని, సాగునీరు సకాలంలో అందక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఆయకట్టు రైతులకు…

Read More
The State Road Transport Corporation announces special bus services from Eluru to Panchayama shrines in November. New luxury buses for Sabarimala pilgrims are also arranged.

కార్తీకంలో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు డిపో నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఈ సంవత్సరం కూడా పంచారామ క్షేత్రాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట లకు ఆదివారం రాత్రికి బయలుదేరి సోమవారం ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకుని తిరిగి గమ్యం చేరటం జరుగుతుందని ప్రజా రవాణా అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ నవంబరు 3,…

Read More
At the coalition leaders' meeting in Malikipuram, discussions focused on voter registration and support for the Upper Godavari district's MLC candidate. Leaders emphasized collective responsibility for a successful election.

కూటమి సమావేశంలో అభ్యర్థుల పై చర్చ

మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ లో కూటమి నేతలు, కార్యకర్తల సమావేశ. కూటమి బలపరిచిన ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… ఇది జనరల్ ఎలక్షన్ ల కాదన్నారు. పట్టభద్రులు అందరు తప్పనిసరిగా మరలా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఎక్కడ ఉన్నా వారిచే ఓటు నమోదు చేయించే బాధ్యత మన కార్యకర్తలు అంతా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఖ్యాతి…

Read More
Tehsildar Korada Srinivas Rao inspected Gurl village in Vizianagaram district due to dysentery deaths. He emphasized sanitation and health measures for villagers to ensure a safe environment.

గుర్ల గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తహసీల్దార్

విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో ప్రభలిన అతిసార వ్యాధి మరణాలతో మెంటాడ మండల తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెంటాడ తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గురువారం జయితి గ్రామంలో పర్యటించారు. మురుగు కాలువలు, అపరశుద్యాన్ని పరిశీలించారు. రక్షిత నీటి పథకాన్ని కూడా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పరిశుభ్రం చేశారా? లేదా ?అన్న విషయంతో పాటు గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉందన్న విషయంపై…

Read More