Former Chief Minister Jagan visited the family of the deceased student in Badvel, expressing condolences and condemning false propaganda surrounding the tragic incident.

మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన జగన్, మాట్లాడిన మాటలు బాధాకరం

బద్వేల్ లొ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం…. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిండుతున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది…. మృతురాలి కుటుంబానికి పది లక్షల చెక్కును అందించడం జరిగింది… అంతే కాకుండా బిజవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరుపున లక్ష, టిడిపి పొలిట్ బీరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయల బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది… ఒక మాజీ ముఖ్యమంత్రిగా…

Read More
In a meeting led by Gannavaram MLA Giddhi Satyanarayana, Peera Battula Rajasekhar was introduced as the NDA candidate for the Legislative Council, with a call for support and effective governance.

గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో…

Read More
Elamanchili MLA Sundarapu Vijay Kumar instructed officials to monitor sanitation and drinking water management in all village panchayats, raising awareness on health issues.

ఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు

ఎలమంచిలీ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో పారిశుధ్యం మరియు త్రాగునీటి పైపుల నిర్వహణ పట్ల అధికారులంతా తనిఖీ చేసుకొని మెయిన్ రోడ్లలో ప్రజలను ఎవరిని కూడా బహిర్ భూములకు వెళ్ళ నీవ్వకుండా పరిశుభ్రత పాటిస్తూ ప్రజలను వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అధికారులకు మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చారు.

Read More
Commissioner Chandrashekar Reddy inspected SS Grand Hotel in Buchireddypalem for food safety violations, directing business owners to ensure quality food for customers.

సమాచారాన్ని నిల్వ చేసిన ఎస్ ఎస్ గ్రాండ్ హోటల్ పై సీఏంబీ దర్యాప్తు

కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద ఉన్న ఎస్ ఎస్ గ్రాండ్ ఇన్ హోటల్ ను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువ ఉంచిన ఆహారాన్ని సరఫరా చేస్తున్నారని ఓ కస్టమర్ ఫిర్యాదు చేసాడు. కమిషనర్ తనిఖీ చేయగా ఫ్రిజ్లో పెట్టిన చికెన్, నూడుల్స్, భోజనాన్ని నిర్విర్యం చేశారు. యజమానికి పెనాల్టీ విధించి మరోసారి ఇలా చేస్తే కేసు పెడతామని హెచ్చరించారు. పట్టణంలోని వ్యాపారస్తులు కూడా ప్రజలకు మంచి ఆహారాన్ని…

Read More
In Amaravati, Minister Sandhya Rani emphasized child safety, nutrition, and anti-child labor measures, directing officials to improve facilities in Anganwadi centers.

బాలల సురక్షణపై అమరావతిలో మంత్రి సంధ్యారాణి సమీక్ష

అమరావతి సెక్రటేరియట్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో 26 జిల్లాల ICDS PD లు, RJD లతో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారి అధ్యక్షతన సమావేశం. రాష్ట్రంలో చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలి రాష్ట్రంలో ఉన్న అన్ని అంగనవాడీ సెంటర్లకు త్రాగునీరు మరియు మరుగుదొడ్లు నిమిత్తం 52 కోట్లు మంజూరు…

Read More
YSRCP leader and ex-MLA Rachamallu Sivaprasad Reddy criticizes YS Sharmila's statements, urging respect for ex-CM YS Jaganmohan Reddy.

షర్మిల వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పందన

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ షర్మిల చంద్రబాబుతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే షర్మిలమ్మక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు పంపకాలు చేశారు. పెళ్లయి 20 ఏళ్ల దాటుతుంటే ఇప్పుడు వాటా ఎలా వస్తుంది. షర్మిల జగన్…

Read More
Helping Hands Group in Thiruvuru has been organizing blood donation camps since 2012, aiding people in emergencies with selfless service and community support.

తిరువూరులో సేవా మనసుతో హెల్పింగ్ హాండ్స్ రక్తదాన కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గo తిరువూరు పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో 2012 నుండి రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఎందరో ప్రాణాపాయపరిస్థితిలో ఉన్న వారికి రక్తదానంచేస్తూఎటువంటి ధనాపేక్ష లేకుండా రక్త దానమే ప్రాణదానం అనే నినాదంతో హెల్పింగ్ హాండ్స్ గ్రూపుగా జర్నలిస్టులే ప్రజాసేవలో ముందుండటం గమనార్హం, ఈ హెల్పింగ్ హాండ్స్ గ్రూపులో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, యువతి, యువకులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉదార స్వభావం కలిగిన అనేక మంది ఉండడం గమనార్హం, వీరు చేస్తున్న సేవాభావాన్ని…

Read More