పల్లె పండగ 2.0 ప్రణాళికలపై పవన్ కళ్యాణ్ సమీక్ష – గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండో దశను మరింత ప్రభావవంతంగా రూపొందించాలని సూచించారు. మంగళవారం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ…

Read More

విశాఖలో గూగుల్ డేటా సెంటర్: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల్లో కొత్త మైలురాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఖరారైంది. రానున్న ఐదేళ్లలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టనుంది. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషికి నిదర్శనమని సీఎం చంద్రబాబు మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విశాఖకు రావడం సంతోషకరమని, కేంద్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా…

Read More

మద్యం స్కాం కేసులో నిందితుడి ఐఫోన్ ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్‌కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడుకి చెందిన ఐఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను న్యాయమూర్తి పి. భాస్కరరావు జారీ చేశారు. సిటీ (SIT) దర్యాప్తు బృందం వెంకటేశ్ నాయుడి ఫోన్‌లో కీల్‌క ఆధారాలు ఉంటాయని భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను…

Read More

టీటీడీ ఎజెండా లీక్ కలకలం‌, భూమన వ్యాఖ్యలతో వివాదం మళ్లీ చెలరేగింది

తిరుపతి, అక్టోబర్ 8:ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానం *తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)*లో మరోసారి అంతర్గత వివాదం చెలరేగింది. ఇంకా తేదీ కూడా ఖరారు కాని పాలకమండలి సమావేశానికి సంబంధించిన ఎజెండా వివరాలు ముందుగానే బయటపడటం పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ సమాచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) మీడియా ముందుకు రావడంతో ఈ అంశం చుట్టూ పెద్ద దుమారం రేగింది. దీంతో టీటీడీ ప్రస్తుత యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది….

Read More

కోనసీమలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురి దుర్మరణం

కోనసీమ, అక్టోబర్ 8:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను విషాదంలో ముంచేసింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు (Explosion in Fireworks Factory) భయానక దృశ్యాలను సృష్టించింది. ఈ పేలుడు అంత తీవ్రంగా జరిగిందంటే, దూరం వరకూ గర్జన వినిపించడమే కాకుండా, మంటలు ఆకాశాన్ని తాకాయి. ప్రమాదం సంభవించిన సమయానికి ఫ్యాక్టరీలో పది మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది….

Read More

ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్.. కోలీవుడ్‌లో కొత్త హవా కోసం కృతి శెట్టి రెడీ

హైదరాబాద్‌, అక్టోబర్ 8:తెలుగు తెరపై ఇటీవల కాలంలో మెరుపువేగంతో స్టార్ స్థాయికి ఎదిగిన హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty), తన తొలి చిత్రం *ఉప్పెన (Uppena)*తోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సినిమా నుంచే 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన కృతి, ఆ విజయం తర్వాత ఒక్కసారిగా సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాఫ్ట్ లుక్, నేచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె యువ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. ఉప్పెన…

Read More

తిరుపతిలో చైన్‌ స్నాచింగ్‌ల వెనుక కర్ణాటక గ్యాంగ్‌.. నగరంలో ఆపరేషన్‌ ప్రారంభించిన పోలీసులు!

తిరుపతి, అక్టోబర్ 8: పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇటీవల పెరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలు, మహిళలపై దాడులు వెనుక పెద్ద ముఠా వ్యవహారం బయటపడింది. ఈ సంఘటనలపై దర్యాప్తు చేసిన పోలీసులు కర్ణాటకకు చెందిన గ్యాంగ్‌ (Karnataka Gang) ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నగరాన్ని “షెల్టర్ జోన్”గా ఉపయోగిస్తూ ఈ ముఠా నెలల తరబడి చైన్‌ స్నాచింగ్‌ల నుంచి బైక్‌ దొంగతనాలు వరకు విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ గ్యాంగ్‌ సభ్యులు…

Read More