In Antervedi, Dr. B.R. Ambedkar Konaseema District, the Sri Narasimha Sudarshana Homa was conducted at the Sri Lakshmi Narasimha Swamy Temple.

అంతర్వేదిలో శ్రీ నారసింహ సుదర్శన హోమం

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు శ్రీ నారసింహ సుదర్శన హోమమునకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ వాస్తవ్యులు పుల్లెపు త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులు ఒక సంవత్సరం సుదర్శన హోమంనకు రూ 40,000 లు, 6 నెలలకు శ్రీ స్వామివారి అభిషేకమునకు రూ 10,000 లు వెరశి మొత్తం 50,000 వేల రూ.లు విరాళంగా సమర్పించినారు. వీరికి…

Read More
The T Vanam Mayuri Food Court will be inaugurated on Monday opposite the Government Medical College in Nellore.

టీ వనం మయూరి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవం

టి వనం మయూరి ఫుడ్ కొర్ట్ ను సోమవారం నెల్లూరు లోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఎదురుగా ప్రారంభిస్తున్నామని మయూరి ఫుడ్ కోర్టు నిర్వాహకులు బూసి వెంకటేశ్వర్లు, మిట్ట వెంకట రెడ్డి తెలిపారు ఆదివారం టి వనం మయూరి ఫుడ్ కోర్ట్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం టి వనం, మయూరి ఫుడ్ కోర్ట్ ను ప్రారంభిస్తున్నామని ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 25 కళా…

Read More
Minister Pongiuru Narayana announced that the construction of an airport in Nellore will begin soon.

నెల్లూరుకు విమానాశ్రయ నిర్మాణం త్వరలో ప్రారంభం

నెల్లూరుకి విమానాశ్ర‌యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని…త్వ‌ర‌లోనే విమానాశ్ర‌య వ‌ర్క్ ను టేక‌ప్ చేయ‌డం జరుగుతుంద‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ జిల్లా ప్ర‌జ‌ల‌కి శుభ‌వార్త చెప్పారు. నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో….ఆయ‌న రాష్ట్ర దేవ‌దాయ‌, ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, జేసీ కార్తీక్ ల‌తో క‌లిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ద‌గ‌ద‌ర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్ల‌ర్ల‌ను…

Read More
Youth Leaders Join Jana Sena Party in Bobbili

బొబ్బిలిలో జనసేన పార్టీలో చేరిన యువత నాయకులు

బొబ్బిలి మండలం వైసిపి యూత్ విభాగం కన్వీనర్ నేమాపు వెంకటేష్ మరియు సీతయ్యపేట గ్రామం వైస్ సర్పంచ్ నేమాపు భాను ,తమ 50 మంది ముఖ్య అనుచరులతో ఈరోజు బొబ్బిలి జనసైనికుల నిలయంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ మరియు తీయల జగదీష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు వా రి చేతుల మీదుగా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు .బవిరెడ్డి మహేష్,…

Read More
Muralikrishna Naidu emphasized the need for justice for Kapus in Andhra Pradesh during a meeting in CH Gunnelapalli.

కాపులకు న్యాయం చేయాలని మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరుశాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి… జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు.. ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మురళీకృష్ణ నాయుడు… ఎన్నికల ముందర హామీ ఇచ్చిన విధంగా కాపులకు ఉద్యోగాల కల్పనలో 5శాతం రిజర్వేషన్లు,కాపులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ రూ.15000 కోట్ల కేటాయింపు చేయాలని మురళీకృష్ణ నాయుడు అన్నారు.. ఎపిలో…

Read More
MRPS leaders in Dakili Mandal held a gathering urging mass participation in the Madiga Atmiya Meet on November 4 in Tirupati.

తిరుపతి మాదిగ ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపు

నరస నాయుడు పల్లి మాదిగ వాడలో MRPS, MSP,, ముఖ్య కార్యకర్తల సమావేశం,, డాక్కిలి మండలం MRPS అధ్యక్షుడు,, జడ,,వినోద్ కుమార్, అధ్యక్షన జరగడం జరిగింది,,, దీనికి ముఖ్య అతిథులుగా,, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి,,,, పల్లిపాట్టి రవి,,, మాదిగ,, విచ్చేయడం జరిగింది,, పల్లిపాట్టి రవి మాదిగ,,,మాట్లాడుతూ *నవంబర్ 04 న ఉదయం 10గంటలకు తిరుపతి కేంద్రం గా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేచేద్దాం,,,,,,,,,,,,,, ,,,,,,,,,,, అభినయ అంబేద్కర్,,, మహా జననేత మాణిశ్రీ,,,,మందకృష్ణ మాదిగ…

Read More
CI Anwar Basha led a cyber crime awareness session in Janardhan Reddy Colony, covering crime prevention topics like the benefits of Locking House Monitor systems and tackling microfinance fraud.

జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా…

Read More