విశాఖ డెయిరీ పాల ధర పెంపుకు రైతుల ఆందోళన
విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29 న విశాఖ డెయిరీ వద్ద జరుగు మీటింగ్ ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇరట నరసింహమూర్తి పిలుపు నిచ్చారు,శనివారం రాత్రి వి మాడుగుల మండలం వీరారానారాయణం.గ్రామంలో పాలరైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వారు మాట్లాడారువిశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్ల నుండి సేకరిస్తున్న పాల…
