Farmers protested at Visakh Dairy, urging for an immediate increase in milk prices after the management reduced rates for milk collection.

విశాఖ డెయిరీ పాల ధర పెంపుకు రైతుల ఆందోళన

విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29 న విశాఖ డెయిరీ వద్ద జరుగు మీటింగ్ ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇరట నరసింహమూర్తి పిలుపు నిచ్చారు,శనివారం రాత్రి వి మాడుగుల మండలం వీరారానారాయణం.గ్రామంలో పాలరైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వారు మాట్లాడారువిశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్ల నుండి సేకరిస్తున్న పాల…

Read More
On the occasion of the Police Martyrs Remembrance Day, a blood donation camp was inaugurated at the Kothapet Government Hospital by MLA Bandaru Sathyanand Rao.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.మన భద్రత,రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు,సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు,సీఐ విద్యాసాగర్,ఎస్ ఐ సురేంద్ర,బూసి జయలక్ష్మి భాస్కరరావు,కంఠంశెట్టి…

Read More
Residents of Chinnagadavalli Colony in Uppalaguptham submitted a petition to the collector, urging action against a person encroaching on community land.

ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రజల వినతి

కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఖాళీ చేయించండి మహా ప్రభూ… అంటూ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవల్లి కాలనీ ప్రజలు కు కాంగ్రెస్ ప్రభుత్వం లో మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలాల్లో కమిటీ హాల్ కి 12 సెంట్లు భూమిని కేటాయించుగా దాంట్లో ఉన్న స్థలాన్ని నాలుగు సెంట్లు ఆక్రమించిన దూనబోయిన ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశారు.. మాకే నాగ ఆంజనేయులు, గొలకోటి…

Read More
Vanamali and the CTG organizations conducted awareness programs in the city to promote the importance of home gardens.

మిద్దె తోటల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం

ప్రతీ ఇంటి మీద మిద్దె తోటలు పెంచాలి అని వనమాలి, సిటిజి సంస్థలు నగరంలో శని, ఆదివారాల్లో 13 ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. “ఇచ్చి పుచ్చుకునే” విధానం లో కూరగాయల మొక్కలు, అంట్లు, విత్తనాలు పంపిణీ చేశారు. ఎకొ వైజాగ్ లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం ఆకుకూరల విత్తనాలు పంపిణీ చేశారు. మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం అని…

Read More
In a recent media interaction, former committee chairman Tulasireddy sharply criticized Jagan for his alleged greed for power and money.

జగన్ పై తులసిరెడ్డి తీవ్ర విమర్శలు

కడప జిల్లా వేంపల్లి మండలం మాజీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిచ్చి రకరకాలు.ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి వుంటుంది.జగన్ కు వున్నవి డబ్బు పిచ్చి,అధికార పిచ్చి వాటికోసం ఎంతకైనా దిగజారుతాడు,ఏ దుర్మార్గానికైనా పాల్పడుతాడు రాజశేఖర్ రెడ్డి మరణం కుట్ర పూరితం,దీనికి కారణం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అని వైకాపా శ్రేణులను రెచ్చగొట్టాడు.వైకాపా శ్రేణులు రిలయన్స్ ఆస్తుల మీద,పెట్రోల్,డీజల్ బంకుల మీద దాడులు చేసి విధ్వంసం సృష్టించాయి అధికారంలోకి వచ్చాక ముఖేష్ అంబానీకి…

Read More
In Visakhapatnam, a tribute was paid to the statue of former MP P Appala Narasimham, father of MLA P G V R Naidu.

P అప్పల నరసింహం విగ్రహానికి ఘన నివాళి

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జి వి ఆర్ నాయుడు తండ్రి అయినటువంటి మాజీ ఎంపీ P అప్పల నరసింహం విగ్రహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు ఎంపీ k రామ్మోహన్ నాయుడు పూలమాల వేసి ఘన నివాళి తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More
In Narsipatnam, under the auspices of the Kshatriya Parishad, Speaker Ayanna Patra was grandly felicitated with Vedic blessings on Sunday at his residence

స్పీకర్ అయ్యన్నపాత్రునికి ఘన సత్కారం

నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని వేద పండితుల వేదాశీర్వచనంతో ఆదివారం ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు, కూటమి ప్రభుత్వం కు మరియు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ఈ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు. అలాగే, నర్సీపట్నంలో…

Read More