The state government has introduced a free sand policy to promote construction and development. This initiative aims to ensure easy access to sand for citizens while monitoring its distribution effectively.

ఉచిత ఇసుక పాల‌సీతో రాష్ట్ర అభివృద్ధి

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్ర‌బాబు ఉచిత ఇసుక పాల‌సీ విధానాన్ని తీసుకువ‌చ్చార‌ని…ప్ర‌జ‌లంద‌రూ ఇసుక‌ని ఉచితంగా తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలిపారు. నెల్లూరు సిటీ ప‌రిధిలోని భగత్ సింగ్ కాలనీ..బోడి గాడి తోట ..గాంధీ గిరిజన కాలనీ.. పొర్లుకట్ట …పలు ప్రాంతాల ఇసుక రీచులను ఆయ‌న అధికారులు, టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఇసుక రీచ్‌ల ప‌రిస్థితిని అధికారుల్ని ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. ఎక్క‌డా ఎటువంటి ఇబ్బంది లేకుండా…

Read More
A blood donation camp was organized on Martyrs' Day, emphasizing the importance of saving lives through donations.

అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్త దానం

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్త దానం చేయడం జరిగింది. బెలగాం పోలీస్ పేరడైజ్ జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్త శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎస్పి దిలీప్ కిరణ్, ఏ ఎస్ పి మేడం మరియు…

Read More
A grama sabha was held in Ravikantipeta to address issues arising from the land resurvey. MLA Ravikumar guided villagers on submitting applications for resolving concerns.

రావికంటిపేట గ్రామసభలో భూముల రీసర్వే సమస్యలపై చర్చ

ఆమదాలవలస మండలం రావికంటిపేట గ్రామంలో సోమవారం ఉదయం భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు హాజరై వివిధ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే కి సంబంధించి ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన దానికి సంబంధించిన దరఖాస్తులను ఏ విధంగా చేసుకోవాలో ఎమ్మెల్యే వివరించారు.

Read More
In Chintalapudi, an MLC voter registration drive was initiated under MLA Songa Roshan Kumar’s guidance.

చింతలపూడి లో ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం

ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ్యత్వ నమోదు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అదేవిధంగా మట్టి ఖర్చు నిమిత్తం పది.వేల రూపాయలు పదోవ తరగతి ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎమ్మెల్సీ ఓట్లు అర్హులని అన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అప్లికేషన్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని, అప్లికేషన్ పూర్తి చేసి మీ…

Read More
Villagers from Chindadaguru protested at the Collector’s office, demanding the removal of a liquor shop located along a road frequented by women and students

బ్రాందీ షాపు తొలగించాలంటూ కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి

కామనగరువు పంచాయతీ చిందాడ గరువు గ్రామస్తులు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి కు ఫిర్యాదు చేశారు..గ్రామస్తులంతా కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు… సమస్య పరిష్కారం కానీ ఎడల బ్రాందీ షాపు ముగించకపోతే అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని.., మా గ్రామంలో ఆ రోడ్డు వైపు మహిళలు స్కూల్ పిల్లలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు వెళ్లే సమయంలో ఏ హాని జరగకుండా…

Read More
Residents of Bandarulanka village expressed concerns about trash on the roads, leading to health issues.

చెత్త సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రోడ్లమీద ఉండిపోయిన చెత్త మాకు చాలా ఇబ్బందిగా ఉందని దాని వలన మా బండారులంక గ్రామ ప్రజలు అనారోగ్య పాలవ్వకుండా ఉండాలనిఅమలాపురం మున్సిపాలిటీ చెత్త వేసే చోట వేసి మా బండారులంక గ్రామ ప్రజలకు ఉపశమనం కల్పించమని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేసిన కామిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎం.పీ.టీసీ… గుత్తుల జానకి రత్నం మురుగుల్ రాజు, అంకం హిమ భారతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More
In honor of Police Martyrs' Remembrance Day, a mega blood donation camp was organized by the Kovur police at the taluka premises.

కోవూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోవూరు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో తాలూకా ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మరియు రూరల్ డిఎస్పి ల ఆదేశాల మేరకు కోవూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించడం…

Read More