At the local Palakonda Government High School, Principal Suryanarayana educated students about the dangers of substance abuse, culminating in a rally against drug use.

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు శ్రీమీసాల సూర్యనారాయణ వివరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రహదారి యాత్ర చేస్తూ మత్తు పదార్థ వ్యతిరేక నినాదాలు చెప్పారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More
In a press meet, MLA Vamsikrishna Srinivas criticized former CM YS Jagan for not holding media conferences during his tenure and raised concerns about corruption in private building acquisitions for secretariats.

వైయస్ జగన్ పర్యవేక్షణపై వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్యలు

విశాఖ జిల్లా సౌత్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టినారు. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి ఉన్నంతవరకు ఏ రోజు కూడా మీడియా సమావేశాలు పెట్టలేదు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్షం అంటే డి అంటే డి అనేటట్టు ఉండాలి అని, రెడ్ బుక్ సాంప్రదాయం వచ్చిందని,…

Read More
Minister Narayana inspected the arrangements at Mulasthaneswara Swami Temple in Moolapeta, emphasizing hygiene and smooth facilities for devotees.

మూలాస్థానేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ

న‌గ‌రంలోని మూలాపేట‌లో వెల‌సివున్న శ్రీ‌శ్రీ‌శ్రీ భువ‌నేశ్వ‌రి స‌మేత మూల‌స్థానేశ్వ‌ర స్వామి దేవ‌స్థానాన్ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కార్తీక మాసం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. న‌గ‌ర‌పాల‌క సంస్థలోని వివిధ శాఖ‌ల అధికారుల‌తో కొంత సేపు స‌మీక్షించారు. ఆల‌యం వెలుప‌ల‌, బ‌య‌ట ఎక్క‌డ కూడా భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం పై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని సూచించారు. ఈ…

Read More
MLA Satyaprabha congratulated newly elected media committee members in Prathipadu and assured support for resolving journalists' issues.

ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభతో మీడియా సమావేశం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు.అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు,సివిఆర్…

Read More
World Stroke Day event conducted by Shine Super Specialty Hospital in Nellore raised awareness on stroke symptoms, causes, and early treatment importance.

నెల్లూరులో వరల్డ్ స్ట్రోక్ డే అవగాహన కార్యక్రమం

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుజయ్ సదా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ పక్షవాత దినోత్సవం నిర్వహిస్తున్నామని పక్షవాతం ఎందుకు వస్తుందని ఏ కారణాల వల్ల వస్తుందో దీన్ని ఎలా గుర్తించాలో దీనికి సత్వరమే ఎలా వైద్యం చేయించుకోవాలి అని…

Read More
A retired Army officer, Sheikh Syed Hussain, appeals for justice after an attack and land dispute in Porumamilla, Kadapa district, requesting rightful access to his government-allocated land.

ప్రభుత్వ భూమి సమస్యపై రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి న్యాయం కోరుతున్నాడు

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం గ్రామ నివాసి అయిన షేక్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ… గత 26 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యాను దేశ సేవ చేసినందుకు ప్రభుత్వము నా సేవలు గుర్తించి పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వేనెంబర్ 227/2 ఖాతా నెంబర్ 1809 లో 4 ఎకరాల 40 సెంట్లు భూమిని ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. మా భూమిని నేను చేసుకోనుచుంటే రంగసముద్ర పంచాయతీ ఇల్లా చెన్నారెడ్డి…

Read More
In the village festival program at Galapolla, MLA Nimmaka Jayakrishna addressed grievances and directed officials to take immediate action on the reported issues

గ్రామపంచాయతీ పండుగ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే

సీతంపేట మండల లోని గల పొల్ల గ్రామ సచివాలయం పరిదిలో పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా గ్రీవెన్స్ లో పాల్గున పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోల్ల గ్రామ సచివాలయం సిబ్బంది మరియు అధికారులు మరియు పాలకొండ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

Read More