Rachamalla Prasad Reddy criticizes the state government’s failure to ensure girls' safety, highlighting rising violence against them, including recent tragic incidents.

ఆడబిడ్డల భద్రతపై రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నేటి రోజున ఏ ఇంట్లో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్, షాపింగ్ కి వెళ్ళితే భద్రంగా ఇంటికి వస్తారు అన్న నమ్మకం లేదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఐదు నెలల కాలంలో 100 మంది ఆడబిడ్డలను చంపేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవ్వవు…

Read More
The Election Commission has announced the schedule for the Teacher MLC by-election in the East-West Godavari districts, with the election code coming into effect from November 4.

తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూలు

తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల షెడ్యూలు ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీరామచంద్రమూర్తి లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు….

Read More
The results for the Andhra Pradesh Teacher Eligibility Test (AP TET 2024) have been announced, with Minister Nara Lokesh releasing the results. A total of 3,68,661 candidates appeared for the exam, and 1,87,256 (50.79%) qualified.

ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి…

Read More
CPI leader Narayana criticized former CM Jagan for his prolonged bail status and accused him of evading court responsibilities while addressing asset disputes with his sister.

సీపీఐ నేత నారాయణ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారు. కోర్టుకు కూడా వెళ్లడం లేదు” అని ఆయన తెలిపారు. జగన్ యొక్క కేసుల వ్యవహారం ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉందని, “మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు” అభివర్ణించారు. జగన్ పై కేసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అయితే ఆయన మరియు షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీ తెరపైకి…

Read More
Andhra Pradesh CM Chandra Babu impressed by operating a road roller during his visit to Anakapalli, focusing on local road repairs and public engagement.

చంద్రబాబు రోడ్ రోలర్ నడిపిన ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా విజయనగరం జిల్లాలో పర్యటన ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ పర్యటన రద్దయింది. అనకాపల్లి జిల్లాలో పర్యటనకు మార్పు చేసి, రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో చంద్రబాబు రోడ్డు రోలర్ నడుపుతూ రహదారి పనుల్లో సహకరించడం విశేషం. రోడ్డు రోలర్‌పై స్వయంగా కొద్దిదూరం నడిపిన చంద్రబాబు తనదైన శైలిలో అభివాదం చేస్తూ ముందుకు సాగారు….

Read More
In Punnana Palem, a village in Andhra Pradesh, residents have not celebrated Diwali for over 200 years due to a tragic incident that led to a ban on the festival.

పున్ననపాలెం గ్రామంలో దీపావళి నిషేధం

హిందూవుల అతి పెద్ద పవిత్ర పండుగ అయిన దీపావళి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని పున్ననపాలెం గ్రామం ఈ పండుగను 200 సంవత్సరాలుగా జరుపుకోవడం లేదు. ఈ గ్రామంలోని ప్రజలు ఈ సంప్రదాయాన్ని కచ్చితంగా పాటించాలి, మరియు ఇది కొత్త విషయం కాదు. ఈ గ్రామంలో దీపావళి పండుగ జరపడం వలన ఒక తీవ్రమైన సంఘటన జరిగింది, ఇది గ్రామస్తుల మనోభావాలను మరింత దూరంగా మలచింది. 200 సంవత్సరాల క్రితం, దీపావళి రోజున ఒక బాలికకు పాము…

Read More
Following the tragic suicide of student Chekkapalli Vennela, her parents approached Deputy CM Pawan Kalyan at Rajahmundry Airport, seeking action against the school management for justice.

విద్యార్థినీ ఆత్మహత్యపై న్యాయం కోరిన తల్లిదండ్రులు

షిరిడి సాయి విద్యానికేతన్ చెముడు లంక గ్రామంలో జరిగిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం సమర్పించడానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చెక్క పల్లి వెన్నెల తల్లిదండ్రులు….. తిరుగు ప్రయాణంలో వారితో మాట్లాడుతానని న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ గత పది…

Read More