An awareness program on leprosy was conducted by Dr. Michael Sukumar at the Mentada MPDO office in Vizianagaram. The program focused on microbacterial research, surveys, and environmental studies to combat leprosy in the community, with support from local SHG groups and officials.

మెంటాడలో కుష్ఠు వ్యాధిపై అవగాహన, సర్వే కార్యక్రమం

విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో గురువారం డాక్టర్ మైఖేల్ సుకుమార్ కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్బంగా అయన మాటలు ఆడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియ లెప్రా పర్యావరణ సానిథ్యంపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా పలు పంచాయతీల పరిధిలో గృహ సర్వే, నేల మరియు నీటి నమూనాలు ( త్రాగునీరు, మురుగునీరు సేకరణ అలాగే పశువులలో మైక్రో బ్యాక్టీరియా…

Read More
SFI student union submitted a petition to suspend a teacher accused of alcohol misuse and mistreating students, urging action from education officials.

మద్యం సేవించే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ వినతి

ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు రోజూ మద్యం సేవించి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులపై దాడి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ సార్ గారికి ఈ విషయంపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులపై దాడులు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…

Read More
Following Donald Trump's election win, villagers in Vadluru, the ancestral home of Second Lady Usha Chilukuri, celebrated with prayers and sweets.

డొనాల్డ్ ట్రంప్ గెలుపును సంబరంగా జరుపుకున్న వడ్లూరు గ్రామం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. వడ్లూరు ఉష చిలుకూరి పూర్వీకుల గ్రామమని, ఆమె అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించనున్నందున గ్రామస్థులు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ట్రంప్ గెలుపుతో పాటు, వారి బంధువు ఉష చిలుకూరి ఇక్కడి వారని గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వీట్లు పంచుకున్నారు. గ్రామంలో ఉష తాత రామశాస్త్రి బంధువులు ఇప్పటికీ నివాసముంటున్నారు. గ్రామానికి 20 సెంట్ల…

Read More
Siblings Satwik and Preeti, who excelled in state-level school games, were honored with cash awards by Deputy MPP Narasimhareddy in Kovuru, encouraging their future success.

జాతీయ స్థాయికి ఎంపికైన సాత్విక్, ప్రీతిని సన్మానించిన కోవూరు ఉప ఎంపీపీ

కోవూరు మండల కేంద్రంలోని జేబీఆర్ హైస్కూల్‌లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో సాత్విక్, ప్రీతి అన్నాచెల్లెళ్లు తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ క్రీడా విజయాన్ని పురస్కరించుకుని, వారిని పాఠశాలలో సన్మానించిన కోవూరు ఉప ఎంపీపీ శివుని నరసింహారెడ్డి వారికి బహుమతిగా ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున, మొత్తం పదివేల రూపాయలు అందజేశారు. సాత్విక్, ప్రీతి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని, వారి విజయాలతో జిల్లాకు మంచి పేరు తెచ్చుకోవాలని నరసింహారెడ్డి…

Read More
MLA Gond Shankar praised Acharya NG Ranga as a tireless champion for farmers during his 124th birth anniversary, highlighting his efforts for agricultural reforms and rural upliftment.

రైతు బాంధవుడు ఎన్జీ రంగా జయంతి వేడుకలు

రైతు బాంధవుడు… పద్మవిభూపణ్ రైతుల కోసం జీవితాంతం అలుపెరగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీజీ స్మృతి వనంలో ఆచార్య ఎన్జీ రంగా 124వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే శంకర్ గురువారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు…

Read More
The Andhra Pradesh government is launching a new scheme for students in government and aided schools. Under this initiative, ₹953 crore will be spent annually, and kits containing essential items will be distributed to over 35 lakh students.

విద్యార్థులకు ప్రత్యేక కిట్ పంపిణీ, రూ.953 కోట్లు ఖర్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్ లను పంపిణీ చేయనుంది. ఈ కొత్త పథకం పేరు “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం”. దీనికోసం ఏటా రూ.953.71 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించబడింది. ఈ కిట్…

Read More
The High Court has ruled in favor of Raghuraju, reinstating his MLC membership after the Legislative Council Chairman's disqualification order. This raises questions about the Vizianagaram MLC by-election, already announced by the Election Commission.

విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టు నిర్ణయం, ఊహించని పరిణామం

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ స్థానాన్ని అప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రతినిధిగా కొనసాగించారు. అయితే, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు జూన్ 3న రఘురాజుపై అనర్హత వేటు వేయడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ పరిణామంతో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ నేత వైఎస్ జగన్, బొబ్బిలి మాజీ…

Read More