Ramalakshman Kumar is facing allegations of having an extramarital affair. The family seeks justice for the victims and children.

రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

రామలక్ష్మణ కుమార్ సౌమ్య లక్ష్మి వివాహం అయి ఏడు సంవత్సరాలు అయినది. ఇద్దరు కుమార్తెలు పుట్టినారు. మాకు రెండు సంవత్సరాలనుండి కొన్ని మనస్పర్ధలవల్ల ఆలమూరు కోర్టులో కేసులు జరుగుతున్నవి. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పిఠాపురం రామలక్ష్మణ కుమార్ ఇంటికి వెళ్లివస్తున్నాము. ఈ మధ్యన రామలక్ష్మణ కుమార్ వేరే అమ్మాయితో అక్రమసంబంధం కలిగి ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసినది. రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు పిల్లలకు న్యాయం చేయవలసిందిగా అన్నారు.మహిళా మండలి…

Read More
Vijayanagaram district SP Vakul Jindal launched a "Missing Mobile Tracking System" to help locate lost phones. People can report through a dedicated mobile number.

విజయనగరంలో ‘మిస్సింగు మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ప్రారంభం

ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ నంబరు 8977915606 ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ మొబైల్ నంబరుకు ‘హాయ్’ అని పంపితే, ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ఫారం పంపుతామన్న జిల్లా ఎస్పీ మొబైల్ ట్రాకింగుకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ఫి ర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రంకు రానవసరం లేదని, స్థానిక పోలీసు స్టేషన్ను సంప్రదిస్తే సరిపోతుందన్నజిల్లా ఎస్పీ రూ. 56.47 లక్షల విలువ చేసే 300 మొబైల్స్ ట్రేస్ చేసి,…

Read More
Minister Sandhyarani criticized YS Jagan for his remarks about freedom and his behavior towards family members in a press meeting. She warned against inappropriate social media posts.

జగన్ పై మంత్రి సంధ్యారాణి తీవ్ర విమర్శలు

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇటీవల వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ ఒక పత్రికా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆమెను ఆగ్రహపెట్టాయి. జగన్ “మనకు స్వతంత్య్రం వచ్చిందా?” అని ప్రశ్నించిన విషయం గురించి ఆమె తీవ్రంగా స్పందించారు. ఆమె ప్రకారం, జగన్ కేవలం తన స్వంత చెల్లిని, తల్లిని కూడా తిట్టినా, అప్పుడు ఎవరూ స్పందించకపోవడాన్ని “చీకటి రోజులు” అని పిలిచారు. మంత్రిగారు మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు…

Read More
Union Minister Rammohan Naidu commended the relaunch of the seaplane project in Amaravati, highlighting its potential and CM Chandrababu’s vital guidance in making it a reality.

అమరావతిలో సీప్లేన్ రీలాంచ్ పై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అమరావతిలో సీప్లేన్ రీలాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంలో, గుజరాత్‌లో ప్రారంభించిన మొదటి సీప్లేన్ ప్రాజెక్టులోని ఆటంకాలను అధిగమించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో అమరావతిలో కొత్త ప్రయత్నం మొదలుపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఈ డెమో కార్యక్రమం జరిగింది. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు ఆశీస్సులతో సివిల్ ఏవియేషన్ శాఖ బాధ్యతలు చేపట్టానని, భారతదేశాన్ని ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయాలని తనకు…

Read More
The Karthika Masam Laksha Deepotsavam began with grandeur in Nellore. The event, organized by VPR Foundation, was inaugurated by prominent leaders and featured religious rituals

కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభం

జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవం వైభవంగా ప్రారంభమైంది. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని విఆర్‌సి మైదానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం శివ నామస్మరణల మధ్య గణపతి పూజతో ప్రారంభించారు. ముందుగా మైదానానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులకు, వేమిరెడ్డి కోటారెడ్డి గారికి కార్తీక మాస లక్ష దీపోత్సవ…

Read More
YS Jagan files petition in NCLT against his mother Vijayamma and sister Sharmila over family assets. The NCLT hearing has been postponed to December 13.

వైసీపీ అధినేత జగన్ కుటుంబ ఆస్తుల వివాదం

వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ ఆస్తుల సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం సృష్టించింది. తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ప్రతివాదులుగా ఉంచి, ఈ పిటిషన్ లో జగన్ వారు తనకు సమాచారం అందించకుండా కుటుంబ ఆస్తుల లోపల షేర్లు బదిలీ చేసినట్లు ఆరోపించారు. షేర్ల బదిలీ ఫారాలు సమర్పించకుండా వాటిని మార్చేసినట్లు ఆయన వాదన ప్రస్తావించారు. పిటిషన్ లో, జగన్, వైఎస్ భారతి, క్లాసిక్…

Read More
Andhra Pradesh conducted a successful trial run for a seaplane between Vijayawada and Srisailam to boost water tourism, supervised by tourism and safety officials.

ఏపీలో సీ ప్లేన్ ప్రయోగం విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ టూరిజంను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేడు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజి వద్ద టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ కృష్ణా నదిలో శ్రీశైలంలో ల్యాండ్ అయ్యింది. వాటర్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్‌ అధికారులు ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. సీ ప్లేన్…

Read More