Students in Emmiganur rally against the transfer of CI Sudarshan Reddy, citing his positive impact on local safety and anti-social activities control.

ఎమ్మిగనూరులో సిఐ సుదర్శన్ బదిలీపై విద్యార్థుల నిరసన

ఎమ్మిగనూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకు వ్యతిరేకంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ సీఐఎల్ గణేష్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసన్నకుమార్ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగ స్వామి ,హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీను ఆపాలని ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి మూడు నెలలు అయ్యి…

Read More
Journalist Nageshwar Rao, facing health issues due to generic drugs provided at high costs by Pavan Medicals, has requested action from the Nellore Collector.

పవన్ మెడికల్స్‌ పై చర్యలు కోరుతూ జర్నలిస్ట్‌ వినతిపత్రం

*మందులపై డిస్కౌంట్ల పేరుతో ప్రజలను చీటింగ్ చేస్తున్న పవన్ మెడికల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలి *పవన్ మెడికల్స్ ధన దాహానికి బలైన జర్నలిస్ట్ నాగేశ్వరరావు *వేరే బ్రాండ్లు మింగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి విరోచనాలతో అస్వస్థతకు గురి అయిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు *పవన్ మెడికల్స్ పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన జర్నలిస్ట్ నాగేశ్వరరావు నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న పవన్ మెడికల్స్ ప్రజలను…

Read More
CPI(M) leader B.T. Dora criticized the soaring costs of essential goods and electricity charges. He called for strict actions to control prices and improve public welfare.

నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలపై సిపిఎం పార్టీ ఆగ్రహం

రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర ధరలు, విద్యుత్ చార్జీలకు హద్దే లేదా అంటూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి. దొర మండిపడ్డారు, పెరుగుతున్న నిత్యవసర వస్తువులుధరలు అదుపు చేయాలన్నారు. ఒక కేజీ ఆయిల్ ధర 130 గా ఉంది. ఒక కేజీ కందిపప్పు 110. టమాటో ధర కేజీ 50 రూపాయలు గా ఉంది. పెట్రోల్ ఒక లీటర్ ధర 120 గా ఉంది. ఒక నెల సెల్ ఫోన్ రీఛార్జ్ ధర 300 గా…

Read More
The School Games Federation of Eluru presented medals and trophies to the winners of the 68th State-Level School Games held on 9th and 10th. Students from Anantapur and West Godavari districts excelled in the Under-14 and Under-19 categories.

రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు

ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించబడ్డాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన అండర్ 14 బాలురు, U19 బాలికలు మరియు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన U19 బాలురు ఫస్ట్ ప్లేస్ గెలుపొందారు. ఈ విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ మరియు ట్రోఫీలు అందించబడినవి. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా…

Read More
A gratitude ceremony was held for High Court Judges who helped secure ₹100 crore for the new district court complex. The event was attended by various judicial dignitaries.

హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం

నగరంలోని రింగు రోడ్డులోని ఫంక్షన్ హాలులో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం. జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు రూ.100 కోట్లతో నూతన భవనాలు మంజూరు చేయడంలో సహకరించిన పది మంది హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కారం. పాల్గొన్న ఏ.పి.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లు తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నైనాల జయసూర్య, కె.సురేష్ రెడ్డి, బి.కృష్ణ మోహన్, కె.రామకృష్ణ ప్రసాద్, కె.మన్మథ రావు, చీమలపాటి రవి కార్యక్రమంలో పాల్గొన్న…

Read More
Jana Sena Party flag was unveiled at Chinna Golugonda Peta by party leaders, emphasizing the party's growth and rural development under Pawan Kalyan's leadership.

పెద్దగొలుగొండపేటలో జనసేన జెండా ఆవిష్కరణ……

నాతవరం మండలం చిన గొలుగొండపేటలో గ్రామ నాయకులు బాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఎన్నికల్లో జనసేన ప్రభంజనం చూశారని చెప్పారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతం అయిందన్నారు. రానున్న…

Read More
Srikakulam MLA Gondi Shankar emphasized the importance of sports for a bright future and highlighted the state government's new sports policy.

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ….

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా ఎదగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 68వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ బాస్కెట్ బాల్ 2024-25 అండర్ 19 బాల బాలికల ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ స్టోర్ట్స్‌ నూతన…

Read More