A strange virus causing hair loss, skin issues, and death in dogs is spreading in Chintalapudi. Immediate measures are needed to protect both dogs and people.

చింతలపూడి లో వింత వైరస్‌తో వందలాది కుక్కలు ఆందోళనకర స్థితి

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకు ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. దీనివల్ల కుక్కలకు చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. తరువాత తోలు ఊడిపోతుంది. తరువాత దురదలు వస్తున్నాయి. తరవాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిని వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు…

Read More
Police in Srikakulam district seized 563 kg of ganja during a vehicle check. Three people and the vehicle have been taken into custody.

శ్రీకాకుళంలో 563 కేజీల గంజాయి పట్టివేత, ముగ్గురు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దాడిపల్లి గ్రామం వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆపకుండా బొలెరో వాహనం వెళ్లి పోవడంతో వెంబడించిన పోలీసులకు 563.920 కేజీల గంజాయి పట్టుబడిందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇందులో ముగ్గురు వ్యక్తులతో పాటు సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే గంజాయి పై గట్టి నిఘా ఉంచామన్నారు. ఎవరైనా…

Read More
Heavy Rains Flood Roads in Kovuru Mandal, Villagers Struggle

కోవూరు మండలంలో భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు, ఇబ్బందుల్లో గ్రామస్తులు

కోవూరు మండలంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు ఈదురు గాలులతో కూడి ఉండటంతో, గ్రామంలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరద నీరు నిలిచి, ప్రజలు గమ్యం చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ఎక్కడికక్కడ తారుమారు పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా కోవూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న కాలువలు పొంగిపొర్లడంతో, బురద నీరు పక్కనే ఉన్న ఇళ్లలోకి చేరింది. ఈ పరిస్థితే గ్రామస్థులకు అపారమైన…

Read More
Health Commissioner V. Karuna assured better support for government hospitals after observing their operations during a two-day district visit, emphasizing quality care.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కమిషనర్ వి.కరుణ సమీక్ష

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్‌లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం…

Read More
The Andhra Pradesh Agricultural Workers Union demanded immediate commencement of MGNREGA works to stop migration and address issues of workers’ wages.

ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్

జిల్లాలోని ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంబించాలని వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు. మంగళవారం దేవరాపల్లి లో కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలోని కూలీలకు పనులు లేక వలసలు పోయి ప్రమాదాలు వలన చనిపోతున్నారని తెలిపారు. ఇప్పటికే అనేక గ్రామాలు కాలి అయ్యి, ఇతర జిల్లాలాకు ఇతర రాష్ట్రలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఆదుకోవలసిన ప్రభుత్వ మీనమేషాలు…

Read More
The nomination deadline for the local bodies MLC by-election concluded with three nominations, including independent candidate Indukuri Subbalakshmi.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం ముగిసిన నామినేషన్ల గడువు

శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మూసే సమయానికి స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ సేతు మాధవన్ వెల్లడించారు. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన సోమవారం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఎస్ కోట మండలం బొడ్డవర కు చెందిన వై ఎస్…

Read More
Construction workers gathered in Nandyal to protest for better welfare, fair sand mining, and government benefits under AITUC’s leadership.

నంద్యాలలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ధర్నా

ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపుమేరకు నంద్యాల జిల్లా కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రఘురాంమూర్తి అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్ ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి బాలకృష్ణ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హాజరైనారు.అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సుంకయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని ఏఐటియుసి…

Read More