Sri Harsha English Medium School in Routhulapudi celebrated Children’s Day, focusing on quality education with moral values to enhance students’ skills.

శ్రీ హర్ష స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా, పిల్లలు అన్ని రకాల విద్య యందు నైపుణ్యత పెంపొందించుట కొరకే, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం, ప్రతి విద్యార్థి నందు ప్రత్యేకమైన శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యాబోధనకాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గాలి కృష్ణ మాట్లాడుతూ గత…

Read More
CPM leaders protested in Adoni, demanding urgent employment projects in villages to prevent large-scale labor migration and ensure locals receive promised jobs.

ఆదోనిలో వలసల నివారణకు సిపిఎం ధర్నా

ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లెకల్ పాండవగల్లు, జాలమంచి, గణేకల్ దొడ్డనకేరి, మాంత్రికి, పెసల బండ కపటి, ఆరెకల్లు, నాగలాపురం తదితర గ్రామాలలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలు వెళ్లారని, వలసల నివారణ కోసం తక్షణమే అన్ని గ్రామ ల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాచేపట్టారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే వెంకటేశులు మాట్లాడుతూ…

Read More
A python attacked a goat in Devarapalli, sparking local rescue efforts. The snake catcher was alerted and later released the python safely into the forest.

దేవరపల్లి వద్ద మేకలను చుట్టుముట్టిన కొండచిలువ

దేవరాపల్లి మండలం తామరబ్బ శివారు కొండకొడాబు కొండ ప్రాంతంలో మేకల మందలోకి గురువారం సాయంత్రం కొండ చిలువ చొరబడింది. ఒక మేకను అమాంతంగా మింగడానికి ప్రయత్నించింది. మేకను మింగబోతున్న కొండచిలువను చూసిన మేకల మంద యజమాని దుంబరి నాగరాజు వెంటనే కేకలు వెయ్యడంతోచుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకుని కొండ చిలువ నుంచి మేకను రక్షించే ప్రయత్నం చేశారు. జనాన్ని చూసిన కొండచిలువ మేకను వదిలేసి పక్కనే ఉన్న రంద్రంలోకి జారుకుంది. అప్పటికే మేక మృతి చెందడంతో కొండచిలువ…

Read More
Pushpagiri Eye Hospital, with YS Society's support, conducted a free eye camp in Nellikekuva village, screening 60 people and providing surgeries for 26.

గిరిజన గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం

యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మి పురం మండలం నెల్లికెక్కువ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో 26 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్ళటం జరిగింది వీరికి శస్త్ర చికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టటం జరుగుతుందని పుష్ప గిరి CSR…

Read More
CPI (ML) and local unions demand housing plots, job cards, and rations for eligible poor in U. Kothapalli, addressing housing and job concerns.

అర్హులైన పేదల ఇళ్ల స్థలాల మంజూరు కోసం ధర్నా

పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో *” అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ…

Read More
Dalit Bahujan leaders criticize Andhra Pradesh’s 2024-25 budget, highlighting insufficient SC/ST sub-plan funds, impacting marginalized communities.

దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన

దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల…

Read More
Dolapeta villagers face challenges as 15 cents of their 22-cent burial ground are illegally occupied, making funeral access nearly impossible.

ఎచ్చెర్లలో స్మశానానికి దారి లేక ప్రజల ఆవేదన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామంలో స్మశాన స్థలం కబ్జా చేయడంతో స్మశానానికి వెళ్లడానికి దారిలేదని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు స్మశాన స్థలం 22 సెంట్లు ఉండగా అందులో 15 సెంట్లు ఆక్ర‌మ‌ణ‌దారులు కబ్జా చేశారు. అయితే కేవలం ఏడు సెంట్లకు మాత్రమే పరిమితమైంది. గ్రామంలో ఎవ‌రైనా మృత్యువాడ ప‌డితే మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేసేందుకు కూడా అవ‌కాశం లేని ప‌రిస్థితి నెల‌కొంది. శ్మ‌శాన‌వాటిక‌కి వెళ్లేందుకు ర‌హ‌దారి సౌక‌ర్యంతో పాటు క‌నీస సౌక‌ర్యాలు…

Read More